• Home » Election Commission

Election Commission

 AP Elections 2024: పల్నాడు జిల్లాలో జరిగిన గొడవలపై కీలక అప్డేట్

AP Elections 2024: పల్నాడు జిల్లాలో జరిగిన గొడవలపై కీలక అప్డేట్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది.

 Election Commission: ఎన్నికల వేళ తనిఖీలు.. రూ. 8,889 కోట్లు సీజ్

Election Commission: ఎన్నికల వేళ తనిఖీలు.. రూ. 8,889 కోట్లు సీజ్

సార్వత్రిక ఎన్నికల వేళ నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు, డ్రగ్స్, మద్యంతోపాటు ఉచిత పంపిణీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Lok Sabha Elections: మోదీ 'రామమందిరం-బుల్డోజర్' వ్యాఖ్యలపై కస్సుమన్న ఖర్గే.. ఈసీ చర్యలకు డిమాండ్

Lok Sabha Elections: మోదీ 'రామమందిరం-బుల్డోజర్' వ్యాఖ్యలపై కస్సుమన్న ఖర్గే.. ఈసీ చర్యలకు డిమాండ్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. విపక్ష 'ఇండియా'కి ఓటు వేసి గెలిపిస్తే రామాలయంపై బుల్డోజర్ నడిపిస్తుందంటూ పదేపదే ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

AP Elections 2024: ఆ మూడు జిల్లాల్లో ఎస్పీ పోస్టుల ఖాళీ.. నియమకానికి ఈసీ ఆదేశాలు

AP Elections 2024: ఆ మూడు జిల్లాల్లో ఎస్పీ పోస్టుల ఖాళీ.. నియమకానికి ఈసీ ఆదేశాలు

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది.

Election Commission: అభ్యర్థుల కంటే అధికారుల ఖర్చే ఎక్కువ!

Election Commission: అభ్యర్థుల కంటే అధికారుల ఖర్చే ఎక్కువ!

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎన్నికల సంఘం పర్యవేక్షణ, నియంత్రణ ఉంటాయి.. కానీ, ఎన్నికల్ని పర్యవేక్షించాల్సిన అధికారులు చేసే ఖర్చుపై పర్యవేక్షణ ఎవరికి ఉంటుంది? ఎవరికీ ఉండదు. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ఎన్నికల ప్రక్రియలో అధికారులు చేసే వ్యయంపై ఎటువంటి తనిఖీగానీ, అడిటింగ్‌ కానీ ఉండదు. అందుకే, అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోందని తాజాగా వెల్లడైంది.

AP Elections 2024: ఎన్నికల కమిషన్ ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలి:  కనకమేడల రవీంద్ర కుమార్

AP Elections 2024: ఎన్నికల కమిషన్ ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలి: కనకమేడల రవీంద్ర కుమార్

రాష్ట్రంలో పోలింగ్‌ తర్వాత జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ (Kanakamedala Ravindra Kumar) కోరారు.

AP Election 2024: పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు!

AP Election 2024: పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు!

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా చెలరేగిన హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటైంది. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ నియామకం అయ్యింది. ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

Lok Sabha Election 2024: ఆ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి.. లేకపోతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తా:  రఘునందన్ రావు

Lok Sabha Election 2024: ఆ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి.. లేకపోతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తా: రఘునందన్ రావు

తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్‌ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) శుక్రవారం కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్‌క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఓటర్‌కు ఆయన రూ. 500లు పంపిణీ చేశారని ఆరోపించారు.

West Bengal: దీదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. బీజేపీ నేతకు ఈసీ షోకాజ్ నోటీసులు

West Bengal: దీదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. బీజేపీ నేతకు ఈసీ షోకాజ్ నోటీసులు

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీకి(Mamata Banerjee) వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను తమ్లూక్‌ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌కి(Abhijit Gangopadhyay) ఎన్నికల సంఘం(EC) శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది.

Pinnelli Ramakrishna Reddy:ఈసీ సీరియస్... పిన్నెల్లి బ్రదర్స్ పరార్..!

Pinnelli Ramakrishna Reddy:ఈసీ సీరియస్... పిన్నెల్లి బ్రదర్స్ పరార్..!

ఏపీలో ఐదేళ్లలో వైసీపీ (YSRCP) నేతలు పెట్రేగిపోయారు. వారు సృష్టించిన అరాచకం, దాడులు అన్ని ఇన్ని కావు. సామాన్యులపై దాడులు చేస్తూ ఈ ఐదేళ్లలో ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురిచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి