• Home » Election Commission of India

Election Commission of India

EC :  ఇవాళ ఢిల్లీలో ఈసీ ప్రెస్ మీట్.. బీహార్‌ ఓటరు జాబితా,  రాహుల్‌ ఆరోపణలపై స్పందించే ఛాన్స్

EC : ఇవాళ ఢిల్లీలో ఈసీ ప్రెస్ మీట్.. బీహార్‌ ఓటరు జాబితా, రాహుల్‌ ఆరోపణలపై స్పందించే ఛాన్స్

ఇవాళ మ.3 గంటలకు ఎలక్షన్‌ కమిషన్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించబోతోంది. ఢిల్లీలోని నేషనల్‌ మీడియా సెంటర్‌లో ఈసీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఉంటుంది. బీహార్‌ ఓటరు జాబితా, రాహుల్‌ ఆరోపణలపై ఈసీ స్పందించే అవకాశం ఉంది.

Election Commission: అప్పుడే చెప్తే తప్పులు దిద్దేవాళ్లం!

Election Commission: అప్పుడే చెప్తే తప్పులు దిద్దేవాళ్లం!

బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాలన్నీ నిప్పులు చెరుగుతూ, జాబితాలో ఉన్న తప్పులపై ప్రశ్నిస్తుండడంపై ఈసీ స్పందించింది.

Election Commission: బిహార్ ఓటర్‌ల జాబితా సవరణలపై అభ్యంతరాలు.. ఈసీ కీలక వ్యాఖ్యలు

Election Commission: బిహార్ ఓటర్‌ల జాబితా సవరణలపై అభ్యంతరాలు.. ఈసీ కీలక వ్యాఖ్యలు

ఓటర్ జాబితా సవరణకు సంబంధించి అన్ని దశల్లో రాజకీయ పార్టీలకు భాగస్వామ్యం కల్పిస్తామని ఈసీ పేర్కొంది. ఈసారి కూడా ముసాయిదా జాబితాను పార్టీలతో పంచుకున్నామని తెలిపింది. ఆ సమయంలో పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేయలేదని వెల్లడించింది.

EC to Rahul Gandhi: ప్రమాణ పత్రమైనా ఇవ్వండి క్షమాపణలైనా చెప్పండి

EC to Rahul Gandhi: ప్రమాణ పత్రమైనా ఇవ్వండి క్షమాపణలైనా చెప్పండి

ఓట్ల చోరీ జరిగిందంటూ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్‌

INDIA Bloc: నేడు ఈసీ ఆఫీస్ ముట్టడికి ఇండియా కూటమి సిద్ధం..

INDIA Bloc: నేడు ఈసీ ఆఫీస్ ముట్టడికి ఇండియా కూటమి సిద్ధం..

దేశ రాజకీయం మళ్లీ మరింత వేడెక్కింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బిహార్‌ ఎన్నికల ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కూటమి నేడు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆందోళనకు సిద్ధమైంది.

EC Vs Rahul : సంబంధిత పత్రాలు ఇవ్వండి : కర్ణాటక ఓటర్ల మోసం ఆరోపణపై రాహుల్ గాంధీకి ఈసీ నోటీసు

EC Vs Rahul : సంబంధిత పత్రాలు ఇవ్వండి : కర్ణాటక ఓటర్ల మోసం ఆరోపణపై రాహుల్ గాంధీకి ఈసీ నోటీసు

'దయచేసి సంబంధిత పత్రాలను అందించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.. దాని ఆధారంగా శకున్ రాణి లేదా మరెవరైనా రెండుసార్లు ఓటు వేశారా లేదా అనే దానిపై వివరణాత్మక విచారణ నిర్వహిస్తాము' అని ఈసీ తన నోటీసులో రాహుల్ గాంధీని కోరింది.

Bihar Elections : చొరబాటుదారులే వారి ఓటు బ్యాంకు..  అమిత్ షా ఆగ్రహం

Bihar Elections : చొరబాటుదారులే వారి ఓటు బ్యాంకు.. అమిత్ షా ఆగ్రహం

చొరబాటుదారులే వారి ఓటు బ్యాంకు.. అందుకే SIR ని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఓట్ల కోసం దేశ ప్రజలకి తీరని ద్రోహం చేస్తున్నారని..

EC-Rahul Gandhi: రాహుల్ గాంధీ డిక్లరేషన్ విడుదల చేయాలి.. లేదంటే.. ఓట్ల చోరీ ఆరోపణలపై ఈసీ

EC-Rahul Gandhi: రాహుల్ గాంధీ డిక్లరేషన్ విడుదల చేయాలి.. లేదంటే.. ఓట్ల చోరీ ఆరోపణలపై ఈసీ

ఓట్ల చోరీ జరిగిందంటున్న రాహుల్ గాంధీ తన ఆరోపణలకు మద్దతుగా డిక్లరేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం తాజాగా డిమాండ్ చేసింది. లేని పక్షంలో పౌరులను తప్పుదారి పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సూచించింది.

Rajnath Singh: ఆటమిక్ టెస్ట్ వెంటనే జరపాలి.. రాహుల్‌కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్

Rajnath Singh: ఆటమిక్ టెస్ట్ వెంటనే జరపాలి.. రాహుల్‌కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్

రాహుల్ గాంధీ ఇంతకుముందు కూడా పార్లమెంటులో భూకంపం సృష్టిస్తామంటూ మాట్లారని, అవన్నీ అనవసరమైన మాటలేనని రాజ్‌నాథ్ అన్నారు. ఈసీఐ ఎలాంటి సందేహాలకు తావులేని సమగ్రతను కలిగి ఉందని కొనియాడారు.

Supreme Court: బిహార్‌ ఓటరు జాబితా సవరణలో ఆధార్‌ను అంగీకరించాల్సిందే

Supreme Court: బిహార్‌ ఓటరు జాబితా సవరణలో ఆధార్‌ను అంగీకరించాల్సిందే

బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో.. ఓటరు జాబితా సవరణకు ఆధార్‌, ఓటర్‌ ఐడీ కార్డులను చెల్లుబాటయ్యే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి