• Home » Election Commission of India

Election Commission of India

AP News: చరిత్రలోనే తొలిసారి.. డీజీపీ నుంచి ఎస్‌ఐల వరకు చర్యలు

AP News: చరిత్రలోనే తొలిసారి.. డీజీపీ నుంచి ఎస్‌ఐల వరకు చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల(Andhra Pradesh Elections) నేపథ్యంలో జగన్‌(YS Jagan) సర్కార్‌ విపరీత పోకడల కారణంగా మొత్తం పోలీసు శాఖపైనే మచ్చ పడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం పోలీసు యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. దీని ఫలితంగా..

 AP Elections 2024: ఏపీలో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు

AP Elections 2024: ఏపీలో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపై సంచలన చర్యలు తీసుకుంది.

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది.. ఇక ఎన్నికల కోడ్ ముగిసినట్లేనా?

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది.. ఇక ఎన్నికల కోడ్ ముగిసినట్లేనా?

Model Code of Conduct: లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ ముగిసింది. దీంతో హమ్మయ్య ఇక ఎన్నికల కోడ్(Election Code) ముగిసిందోచ్ అని చాలా మంది జనాలు ఊపిరి పీల్చుకుంటారు.

Viral Video: ఆ వీడియోను షేర్ చేస్తున్నారా? ఈసీ సీరియస్ వార్నింగ్ మీకే..!

Viral Video: ఆ వీడియోను షేర్ చేస్తున్నారా? ఈసీ సీరియస్ వార్నింగ్ మీకే..!

Election Commission of India: హైదరాబాద్ పార్లమెంట్(Hyderabad Parliament Constituency) పరిధిలోని బహదూర్‌పురా పోలింగ్ స్టేషన్‌లో(Bahadurpura Polling Station) రిగ్గింగ్(Election Rigging) జరిగిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియోపై ..

AP Elections 2024:వారిపై చర్యలు తీసుకుంటాం.. ఎన్నికల సంఘం వార్నింగ్

AP Elections 2024:వారిపై చర్యలు తీసుకుంటాం.. ఎన్నికల సంఘం వార్నింగ్

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసినా తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు(మే13) నుంచి భారీగా అల్లర్లు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పెద్దఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.

AP Election 2024: ఆ ప్రాంతాల్లో రీపోలింగ్ చేయాలి.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు

AP Election 2024: ఆ ప్రాంతాల్లో రీపోలింగ్ చేయాలి.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు

నిన్న జరిగిన పోలింగ్‌లో 31 చోట్ల ఎన్నికలకు అంతరాయం కలిగిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) అన్నారు. మాచర్ల, గురజాల, నరసరావు పేట, శ్రీకాళహస్తి తదితర చోట్ల పోలింగ్‌కు ఆటంకం కలిగిందని అన్నారు. ఆయా చోట్ల రీపోలింగ్ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కోరామని చెప్పారు.

ఓటేసేందుకు పోటెత్తిన జనం..!!

ఓటేసేందుకు పోటెత్తిన జనం..!!

సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 67.25 శాతం పోలింగ్‌ నమోదైంది. సోమవారం రాత్రి 11.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం..

TG : పోలింగ్‌ డే.. కూల్‌ కూల్‌

TG : పోలింగ్‌ డే.. కూల్‌ కూల్‌

పార్టీల నేతలు, కార్యకర్తలను పోలింగ్‌ డే హీటెక్కిస్తే.. భానుడు మాత్రం శాంతించాడు. ఆదివారం దాకా రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్లా భారీ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా పోలింగ్‌ రోజైన సోమవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

TS Lok shabha Elections : పూరి గుడిసెనే..  పోలింగ్‌ స్టేషన్‌

TS Lok shabha Elections : పూరి గుడిసెనే.. పోలింగ్‌ స్టేషన్‌

ఈ చిత్రంలో కనిపిస్తున్న అతి చిన్న పూరి గుడిసెను నల్లమల చెంచులు బొడ్డు గుడిసె అంటారు. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట మండల పరిధిలోని రాయలేటిపెంటలో అధికారులు ఇందులోనే పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ అరాచకాలు.. కనీవినీ ఎరుగం!

ఈ అరాచకాలు.. కనీవినీ ఎరుగం!

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా అధికార వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి