• Home » Election Campaign

Election Campaign

GUMMANURU: దౌర్జన్యం చేస్తే సహించం

GUMMANURU: దౌర్జన్యం చేస్తే సహించం

రాజకీయంలో దౌర్జన్యం చేస్తే సహించేది లేదు... ప్రజల జోలికి వస్తే తాటతీస్తానని గుంతకల్లు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం వైసీపీ అభ్యర్థి వై వెంకటరామరెడ్డిని హెచ్చరించారు. పట్టణంలోని ఎద్దులపల్లిరోడ్డులో ఉన్న ఓ ఫంక్షన హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన భగీరథ ఉప్పర(సగర) ఆత్మీయ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్‌, డాక్టర్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ పత్తి హిమబిందు హాజరయ్యారు.

CAMPAIN: టీడీపీతోనే కురుబల అభివృద్ధి

CAMPAIN: టీడీపీతోనే కురుబల అభివృద్ధి

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కురుబ కులస్థులు అభివృద్ధి చెందారని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఉద్దేహాళ్‌ గ్రామంలో కురుబ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు.

AMILINENI: యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

AMILINENI: యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. మంగళవారం శెట్టూరు మండలం చిన్నంపల్లి, బొచ్చుపల్లి, లింగదీర్లపల్లి, కైరేవు, చెర్లోపల్లి, మాలేపల్లి, ఎర్రబోరేపల్లి, కంబాలపల్లి, లక్ష్మంపల్లి గ్రామాల్లో అమిలినేని రోడ్‌ షో నిర్వహించారు.

Chandrababu: మారీచుడు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొందాం.. వైసీపీ కుట్రలను సాగనివ్వం

Chandrababu: మారీచుడు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొందాం.. వైసీపీ కుట్రలను సాగనివ్వం

Andhrapradesh: వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయు అన్నారు. మంగళవారం ఆళ్లూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత మాట్లాడుతూ... సైకోగాళ్ల కుట్రలు ఉగ్రవాదుల కంటే మించిపోయాయని విమర్శించారు. టీడీపీ - జనసేన - బీజేపీ పొత్త పెట్టుకున్నాయని ఎన్నికల్లో జనసేనను డామేజ్...

AP Elections: సొంత ఇలాకాలో సాక్షాత్తు సీఎం జగన్ సతీమణికి చేదు అనుభవం..

AP Elections: సొంత ఇలాకాలో సాక్షాత్తు సీఎం జగన్ సతీమణికి చేదు అనుభవం..

Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతికి చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా వైసీపీ నేతనే భారతిని నిలదీసిన పరిస్థితి. ఇదంతా జరిగింది కూడా సొంతగడ్డ పులివెందుల నియోజకవర్గంలోనే. పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ పోటోకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది.

PM  Modi: జహీరాబాద్‌లో నేడు ప్రధాని మోదీ ప్రచారం

PM Modi: జహీరాబాద్‌లో నేడు ప్రధాని మోదీ ప్రచారం

మెదక్ జిల్లా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. మెదక్ జిల్లా, జహీరాబాద్‌ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌, మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.

TDP: తాడిపత్రి అభివృద్ధికి సహకరించండి: అశ్మిత రెడ్డి

TDP: తాడిపత్రి అభివృద్ధికి సహకరించండి: అశ్మిత రెడ్డి

సైకిల్‌ గుర్తుకు ఓటువేసి తాడిపత్రి అభివృద్ధికి సహకరించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి ప్రజలను కోరారు. పట్టణంలోని గాంధీనగర్‌లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు.

AP ELECTONS : ఇక సమర భేరి..!

AP ELECTONS : ఇక సమర భేరి..!

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. పరిశీలన, ఉపసంహరణ పక్రియ సోమవారం ముగిసి.. అభ్యర్థుల తుది జాబితా తేలింది. ఎంపీ అభ్యర్థులలో ఏ ఒక్కరూ తమ నామినేషనన్లు ఉపసంహరించుకోలేదు. మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ప్రకటించారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 136 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 23 మంది...

ప్రతి పల్లెలో సమస్యలు పరిష్కరిస్తాం

ప్రతి పల్లెలో సమస్యలు పరిష్కరిస్తాం

నియోజకవర్గంలో ప్రతి పల్లెలో సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం తనయుడు ఈశ్వర్‌, సోదరుడు నారాయణ హామీ ఇచ్చారు. సోమవారం మండలంలోని బసినేపల్లి, బసినేపల్లి తండా, లచ్చానిపల్లి గ్రామాలల్లో వారు ప్రచారం చేశారు.

CHANDRA BABU NAIDU : 5న అనంతకు చంద్రబాబు

CHANDRA BABU NAIDU : 5న అనంతకు చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నారు. మే 5న రాప్తాడు నియోజకవర్గంలో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి