Home » Eknath Shinde
మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను మార్చి 10న అసెంబ్లీలో ప్రవేశపెడతారు. గత వర్షాకాల సమావేశం మంత్రుల ప్రమాణస్వీకారం లేకుండా నాగపూర్లో జరుగగా, ఈసారి పూర్తి స్థాయి సెషన్ ముంబైలో జరుగనుంది.
Pune Bus Rape Case : పూణే బస్సు అత్యాచార ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్కు అత్యంత సమీపంలో ఉన్న బస్టాండ్లో మహిళపై నిర్భయంగా దారుణానికి పాల్పడి చెరకు తోటల్లో దాక్కున నిందితుడిని..
దేశంలో సనాతన ధర్మం పాటించే 110 కోట్ల మందిలో సగం మందికి పైగా (55) ఇప్పటి వరకూ త్రివేణి సంగమ స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం ప్రకటించటింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఈనెల 26న మహా శివరాత్రి వరకూ కొనసాగనుంది.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మధ్య అంతర్యుద్ధం నడుస్తోందనే ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతోంది. అంతా 'కూల్' అని షిండే చెబుతున్నప్పటికీ లుకలుకలు ఉన్నట్టు పలు సంఘటనలు చెబుతున్నాయి.
మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో అసంతృప్తి మొదలైందా అంటే అవుననే అంటున్నారు అక్కడి విశ్లేషకులు. సీఎం హాజరైన పలు కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిండే దూరంగా ఉండిపోవడం ఆసక్తికర పరిణామమని వ్యాఖ్యానిస్తున్నారు.
మొన్న ఎయిర్ పోర్టులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇటివల ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం సమయంలో కూడా అదే జరిగింది. ఆ తర్వాత తాజాగా ఇప్పుడు డిప్యూటీ సీఎంకు కూడా బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
సీఎం ఫడ్నవిస్ నేతృత్వంలో రాష్ట్ర హోం శాఖ ఇటీవల శివసేనకు చెందిన 20 మంది అధికార ఎమ్మెల్యేల 'వై' కేటగిరి భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల భద్రతను కూడా తగ్గించనుంది.
హిందూ సైద్ధాంతికత విషయంలో ఉద్ధవ్ థాకరే శివసేన, షిండే వర్గం శివసేన మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో షిండే ప్రయాగ్రాజ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోండేకర్కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ క్యాబినెట్లో చోటు దక్కలేదు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు.
కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్కు మద్దతిస్తున్నట్టు గవర్నర్కు లేఖలు ఇచ్చిన ఏక్నాథ్ షిండే, అజితి పవార్ ఆ వెంటనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒకరిపై మరొకరు 'పంచ్'లు విసురుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.