• Home » Eknath Shinde

Eknath Shinde

Uddhav Thackeray: ఎన్నికలకు పోదాం... సవాలు విసిరిన ఉద్ధవ్

Uddhav Thackeray: ఎన్నికలకు పోదాం... సవాలు విసిరిన ఉద్ధవ్

ముంబై: శివసేన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిన మరుసటి రోజే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే తమ ప్రత్యర్థి వర్గమైన ఏక్‌నాథ్‌ షిండేకు, బీజేపీకి సవాల్ విసిరారు. తాజా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు.

Maharashtra : ఇది వ్యక్తిగత పోరు కాదు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉద్ధవ్ థాకరే స్పందన..

Maharashtra : ఇది వ్యక్తిగత పోరు కాదు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉద్ధవ్ థాకరే స్పందన..

మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) రాజీనామా చేసి ఉండకపోతే, ఆయనను ఆ పదవిలో పునఃప్రతిష్ఠించి

Uddhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట

Uddhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట

సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట లభించింది. శివసేన వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఏక్ నాథ్ షిండే చీఫ్ విఫ్ నియామకం చెల్లదని, అది చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్టీలో విభేదాలను పార్టీలోనే పరిష్కరించుకోవాలి తప్ప గవర్నర్ జోక్యం తగదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.

Piyush Goyal: సీఎంగా ఆయనే ఉంటారు, కలిసే ఎన్నికలకు వెళ్తాం..

Piyush Goyal: సీఎంగా ఆయనే ఉంటారు, కలిసే ఎన్నికలకు వెళ్తాం..

న్యూఢిల్లీ: శివసేనతో పొత్తు కొనసాగుతుందని, రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగానే తాము పోటీ చేస్తామని బీజేపీ స్పష్టత ఇచ్చింది. షిండే సీఎంగా కొనసాగుతారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

Metro Trains: మెట్రో ప్రయాణికులకు శుభవార్త... 25 శాతం రాయితీ

Metro Trains: మెట్రో ప్రయాణికులకు శుభవార్త... 25 శాతం రాయితీ

ముంబైవాసులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 1వ తేదీ నుంచి ముంబై మెట్రో రైళ్లలో 25 శాతం టిక్కెట్ రాయితీతో ప్రయాణించవచ్చని ..

Maharashtra: షిండేతో 33 మంది ఎమ్మెల్యేల సంప్రదింపులు, మంత్రి సంచలన వ్యాఖ్యలు

Maharashtra: షిండేతో 33 మంది ఎమ్మెల్యేల సంప్రదింపులు, మంత్రి సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? శివసేన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తో రెండు విపక్షాలకు చెందిన...

2020 Palghar lynching: పాల్ఘర్ సాధువుల హత్య కేసులో సుప్రీం కీలక నిర్ణయం

2020 Palghar lynching: పాల్ఘర్ సాధువుల హత్య కేసులో సుప్రీం కీలక నిర్ణయం

పాల్ఘర్‌లో (Palghar) సాధువులపై మూకమ్మడి దాడి, హత్య కేసులో (2020 Palghar lynching) సుప్రీంకోర్టు( Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది.

Maharashtra: మళ్లీ చేతులు మారనున్న సీఎం పగ్గాలు.. బీజేపీ కొత్త గేమ్‌ప్లాన్..!

Maharashtra: మళ్లీ చేతులు మారనున్న సీఎం పగ్గాలు.. బీజేపీ కొత్త గేమ్‌ప్లాన్..!

మహారాష్ట్రలో మరో 'మహా' ట్విస్ట్ చోటుచేసుకోనుందా?. అధికార ఎన్డీయే కూటమి సర్కారులో మార్పులు చేర్పులు..

Sanjay Raut : షిండే ప్రభుత్వం 15 రోజుల్లో కుప్పకూలుతుంది : సంజయ్ రౌత్

Sanjay Raut : షిండే ప్రభుత్వం 15 రోజుల్లో కుప్పకూలుతుంది : సంజయ్ రౌత్

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారంట్ జారీ అయిందని, ఆ ప్రభుత్వం రానున్న 15 లేదా

Maharashtra : బీజేపీకి శివసేన హెచ్చరిక

Maharashtra : బీజేపీకి శివసేన హెచ్చరిక

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో అజిత్ పవార్ సృష్టిస్తున్న ప్రకంపనల ప్రభావం బీజేపీ-శివసేన కూటమిని తాకుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి