Home » Education News
తాజాగా విడుదలైన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026 జాబితాలో రికార్డు స్థాయిలో 54 మన విద్యాసంస్థలు స్థానం సంపాదించాయి...
RRB Technician Recruitment 2025: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్. 6180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు RRB అధికారిక వెబ్సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ లో దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి చివరి తేదీ 28-07-2025.
BAMS eligibility after NEET: NEET UG లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు డాక్టర్ కల నెరవేరదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హై స్కోర్ లేకపోయినా BAMS లో ప్రవేశం పొంది అద్భుత భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు.
Google free AI courses: రాబోయ్ రోజుల్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ దే హవా అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలకు ఇంటి నుంచే ఉచితంగా ఫ్రీ ఏఐ సర్టిఫికేట్ కోర్సు చేసే అవకాశం కల్పిస్తోంది దిగ్గజ సంస్థ గూగుల్. కంప్యూటర్ లేకపోయినా ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. అదెలాగంటే..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికత (టెక్) ఆధారిత బోధనకు పునాది పడుతోంది. విద్యార్థులకు వీడియో ఆధారిత బోధన, కంప్యూటర్ కోడింగ్, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రంగం సిద్ధమైంది.
బ్యాంకు ఉద్యోగాల (Bank Jobs) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి ఛాన్స్ వచ్చింది. ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,500 అప్రెంటిస్ (Central Bank of India Apprentice 2025) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటికి అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ పల్లెలో తల్లులను పలకరించినా... ఇవే ముచ్చట్లు! కూటమి సర్కారు కొలువుదీరి ఏడాదైన సందర్భంగా ‘తల్లికి వందనం’ నిధులను జమ చేశారు. ఆ డబ్బులు గురువారం సాయంత్రం నుంచి తల్లుల ఖాతాల్లో పడటం మొదలైంది.
ప్రణాళికా లోపంతో పాఠశాల విద్యాశాఖ గందరగోళంగా మారింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరుచుకున్నా ఏ టీచర్ ఎక్కడున్నారో అర్థంకాని పరిస్థితి. బడులు తెరిచిన రోజే విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇప్పటివరకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలుగా ఉన్న పాఠశాల విద్యలో.. కొత్తగా పూర్వ ప్రాథమిక (ప్రీస్కూల్) బడులు ప్రారంభమవుతున్నాయి.
బడికి వేళయింది. గురువారం నుంచి బడి గంట మోగనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు...