Home » Education News
హైకోర్టు డీఎస్సీ పరీక్షలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది, పరీక్షలు జూన్ 6న యథాతథంగా నిర్వహించాలని తీర్పు వెలడించింది.సీబీఎస్ఈ అభ్యర్థుల అర్హతలపై పలు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ కాలేజీలు నేడు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు ఎంబైపీసీ కోర్సు అవకాశం కల్పించారు.
AP Mega DSC Hall Tickets 2025 Download: ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. అభ్యర్థులు ఈసారి అధికారిక వెబ్సైట్తోపాటు వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.
AP DSC 2025 Schedule: ఏపీలో మెగా డీఎస్సీ(AP Mega DSC)కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్డ్. జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ముఖ్యమైన తేదీలు ఇవే..
Cloud Computing Career: ఏఐ రాకతో ప్రపంచంలో అనేక రంగాల్లో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. చాలా కీలకమైన ఉద్యోగాలను సైతం ఏఐతో భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి యాజమాన్య సంస్థలు. ఈ తరుణంలో క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సు చేసిన వారికి కెరీర్లో ఎదిగేందుకు ఎలాంటి అవకాశాలున్నాయి? ఈ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఏం చేయాలి?
Fee Reimbursement: ఈసారి తప్పకుండా విద్యార్థుల హాజరును ఫీజు రీయింబర్స్మెంట్కు ముడిపెట్టి ఆ ఆదేశాలను అమలు చేయాలని ఉపకులపతుల సమావేశంలో నిర్ణయించారు. దీంతో కొంతమేర విద్యానాణ్యత పెరుగుతుందని వీసీలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంప్సను మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించడంపై ఆ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ (టీఎస్డబ్ల్యుఆర్ఈఐఎస్)లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, కోట్లలో అవకతవకలకు పాల్పడినట్లు రాష్ట్ర అకౌంట్స్ విభాగం నివేదిక పేర్కొంది.
డిగ్రీ కోర్సుల నిర్మాణం మారింది. రెండు మేజర్లు, ఒక మైనర్ సబ్జెక్టులతో 3 లేదా 4 ఏళ్ల డిగ్రీలు అందించబడతాయి, కంప్యూటర్స్లో క్వాంటమ్ టెక్నాలజీ తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ల గుర్తింపు పదేళ్లకు పొడిగించబడింది.
రాష్ట్ర వ్యాప్తంగా పదోవంతు డిగ్రీ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకోలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన దోస్త్-2025 తొలి విడత అడ్మిషన్లలో రాష్ట్రంలోని 805 కాలేజీల్లో 74 కాలేజీల్లో ఒక్కరూ అడ్మిషన్కు వెబ్ ఆప్షన్ ఇవ్వలేదు.