Home » Education News
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ విద్యామండలి కమిషన్ నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కమిషన్ పలు కీలక సూచనలు చేసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల సందడి మొదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్షలు కావడంతో అటు విద్యార్థుల్లోనూ, ఇటు తల్లిదండ్రుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. తెలంగాణ ఎడ్సెట్ -2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
పరీక్షల సీజన్ వచ్చేసింది. టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఒకవైపు ఉత్సాహం, మరోవైపు ఆందోళన కలగడం సహజం. అయితే, ఎగ్జామ్ వెళ్తే ముందు చిన్నచిన్న పొరపాట్లు అస్సలు చేయకండి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జిల్లాలో సోమవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డీఐఈవో ఎ.రఘుపతి ఆదేశించారు.
దేశంలోని ప్రతీ జిల్లాలో బాలికల హాస్టల్ నిర్మించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్లో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
జేఈఈ మెయిన్ (JEE Main 2026) సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు..
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శాసనమండలిలో ‘మన బడి మన భవిష్యత్తు’ పథకంపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, టి కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి సంధించిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు.
ప్రైవేటు అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలకు జేఎన్టీయూ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్ నెలలో ఎఫ్ఎ్ఫసీ తనిఖీలు షెడ్యూల్ చేయనుండగా, అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయా కళాశాలల యాజమాన్యాలకు వర్సిటీ ఉన్నతాధికారులు లేఖలు రాశారు.