• Home » Education News

Education News

JNTU: ఆన్సర్‌షీట్లను దిద్దేందుకు ఆచార్యులు కరువు..

JNTU: ఆన్సర్‌షీట్లను దిద్దేందుకు ఆచార్యులు కరువు..

జేఎన్‌టీయూ వన్‌టైమ్‌ చాన్స్‌లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం రెండు నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. వాస్తవానికి జూన్‌ నెలఖరులోగా ఫలితాలను ప్రకటించాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావించగా, కొన్ని సబ్జెక్టులకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు ఆచార్యులు దొరకని పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.

IT Minister Sridhar Babu: డిగ్రీలు కాదు.. కావాల్సింది నైపుణ్యం

IT Minister Sridhar Babu: డిగ్రీలు కాదు.. కావాల్సింది నైపుణ్యం

ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీల కంటే నైపుణ్యమే కీలకమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Engineering Colleges: బీటెక్‌లో మరో 8వేల సీట్లు పెరిగే అవకాశం

Engineering Colleges: బీటెక్‌లో మరో 8వేల సీట్లు పెరిగే అవకాశం

రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Secretary Shafiyullah: పారదర్శకంగా హాస్టళ్ల ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు

Secretary Shafiyullah: పారదర్శకంగా హాస్టళ్ల ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు

రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాలతో పాటు వసతి గృహాల్లో ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు పారదర్శకంగా

POLYCET: పాలిసెట్‌ తొలివిడత కేటాయింపులో 18,984 సీట్ల భర్తీ

POLYCET: పాలిసెట్‌ తొలివిడత కేటాయింపులో 18,984 సీట్ల భర్తీ

పాలిసెట్‌ అభ్యర్థులకు తొలివిడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు కేటాయించారు.

Education: ‘విద్య’కు రూ.15,396 కోట్ల రుణం!

Education: ‘విద్య’కు రూ.15,396 కోట్ల రుణం!

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Kamma Seva Samakhya: సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలి

Kamma Seva Samakhya: సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలి

కమ్మ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు కమ్మ సామాజిక మేధావులు...

IBPS PO 2025: ఈ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేశారా.. కొత్త పరీక్షా విధానం గురించి తెలుసా

IBPS PO 2025: ఈ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేశారా.. కొత్త పరీక్షా విధానం గురించి తెలుసా

మీరు బ్యాంకింగ్ రంగంలో జాబ్ కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇటీవల IBPS ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇదే సమయంలో పరీక్షా విధానంలో కూడా మార్పు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Jobs in Railways: ఇదే టైం! రైల్వే భారీ నోటిఫికేషన్.. 50 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

Jobs in Railways: ఇదే టైం! రైల్వే భారీ నోటిఫికేషన్.. 50 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

నిరుద్యోగులకు మంచిఛాన్స్. 2025-26 సంవత్సరానికి గానూ ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 50,000లకు పైగా పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. అభ్యర్థులకు సమీపంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, దివ్యాంగులుర, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Biotechnology: బయోటెక్నాలజీతో జంతువులకు మెరుగైన ఆరోగ్యం

Biotechnology: బయోటెక్నాలజీతో జంతువులకు మెరుగైన ఆరోగ్యం

ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, హైదరాబాద్‌కి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) సంస్థల మధ్య విద్య, పరిశోధనాంశాల్లో పరస్పర సహకారం కోసం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి