Home » Education News
దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఒకటి. ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలన్న పోరాట ఫలితంగా ఏర్పాటైనదే ‘ఆంధ్ర విశ్వ కళాపరిషత్’.
పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యా శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులు మూల్యాంకనం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేట్ టీచర్లు పరేషాన్ అవుతున్నారు. యాజమాన్యాలు విధిస్తున్న టార్గెట్తో సతమతమవుతున్నారు.
రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్....
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈ సంవత్సరం 70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 75.34 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 66.20 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.. రాష్ట్రంలోని కళాశాలలు, ప్రభుత్వానికి మధ్య ఇబ్బందికరంగా మారిన అంశం. పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో ఇటు కళాశాలల యాజమాన్యాలు....
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేకే ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను..
జేఎన్టీయూ క్యాంపస్ కళాశాలల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు ఫారిన్ రిలేషన్స్ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ‘బాలవాటిక’ ప్రవేశాల తాత్కాలిక లాటరీ ఫలితాన్ని విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు హాఫ్ డే విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే అంగన్వాడీ కేంద్రాలు..