• Home » ED

ED

రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ

రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ

రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరిగింది. మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు న్యాయమూర్తి నాగ్ పాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు తెలిపారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కుంభకోణంలో మూడో అదనపు ఛార్జ్ షీట్‌ను ఈడీ దాఖలు చేసింది.

MLC Kavitha : ఈడీపై కవిత పిటిషన్.. ధర్మాసనానికి మెన్షన్ చేసిన కపిల్ సిబల్...

MLC Kavitha : ఈడీపై కవిత పిటిషన్.. ధర్మాసనానికి మెన్షన్ చేసిన కపిల్ సిబల్...

ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారణ చేపట్టాలని జస్టిస్ రస్తోగి ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మెన్షన్ చేశారు.

TSPSC Paper Leak: ఇక్కడ లీకై దేశాలు చుట్టేసింది? కీలక సమాచారం సేకరించిన ఈడీ!

TSPSC Paper Leak: ఇక్కడ లీకై దేశాలు చుట్టేసింది? కీలక సమాచారం సేకరించిన ఈడీ!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper Leak)లో చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ విచారణను ఈడీ పూర్తిచేసింది.

TSPSC Paper leak: ప్రధాన నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన ఈడీ

TSPSC Paper leak: ప్రధాన నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన ఈడీ

తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు (TSPSC Paper Leakage Case)లో ప్రధాన నిందితులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో

TSPSC Leakage: చంచల్‌గూడ జైల్లో టీఎస్‌పీఎస్సీ లీకేజ్ ప్రధాన నిందితుల విచారణ

TSPSC Leakage: చంచల్‌గూడ జైల్లో టీఎస్‌పీఎస్సీ లీకేజ్ ప్రధాన నిందితుల విచారణ

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులను ఈరోజు ఈడీ విచారించనుంది.

TSPSC : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు

TSPSC : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు

సిట్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే కేసు సమాచారం ఇవ్వాలని సిట్‌ను ఈడీ కోరింది.

TSPSC Leakage: ఈడీ ఆఫీసుకు రాని శంకర లక్ష్మి, సత్యనారాయణ... కొనసాగుతున్న సస్పెన్స్

TSPSC Leakage: ఈడీ ఆఫీసుకు రాని శంకర లక్ష్మి, సత్యనారాయణ... కొనసాగుతున్న సస్పెన్స్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ దూకుడు పెంచింది.

TSPSC : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం

TSPSC : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.

Jacqueline Fernandez : సీబీఐ కోర్టుకు హాజరైన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Jacqueline Fernandez : సీబీఐ కోర్టుకు హాజరైన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

సీబీఐ కోర్టుకు హాజరైన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నేడు హాజరైంది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసుపై సీబీఐ కోర్టు విచారణ నిర్వహించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి