Home » ED
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi liquor policy case) అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను (Manish Sisodia) ఈడీ అరెస్ట్ చేసింది...
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (Delhi Liquor Scam) 10వ తేదీ విచారణ నుంచి మినహాయింపునివ్వాలన్న ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తిపై ఈడీ (ED) గురువారం ఉదయం స్పందించే అవకాశం ఉంది.
గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana cabinet meeting) జరగనుంది.
ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. కవితకు ఈడీ ఈ నెల 9న విచారణకు హాజరు కావాలంటూ నేడు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కవిత ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని ఈడీని లేఖ ద్వారా కోరారు.
ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో తొలుత సమీర్ మహేంద్రు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరుసగా ఇప్పటి వరకూ 11 మంది అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందాయి. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్తో చర్చించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది.