• Home » ED

ED

Delhi Liquor Scam: రేపటి ఈడీ విచారణపై తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Scam: రేపటి ఈడీ విచారణపై తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ కవిత

రేపు ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరవుతున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kalvakuntla Kavitha) తెలిపారు.

MLC Kavitha : రేపు ఈడీ విచారణ.. ఇంతలోనే ట్విస్ట్ ఇచ్చిన కవిత

MLC Kavitha : రేపు ఈడీ విచారణ.. ఇంతలోనే ట్విస్ట్ ఇచ్చిన కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు (మార్చి 16) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు.

Delhi Liquor Scam : కవిత మాజీ ఆడిటర్‌ను విచారిస్తున్న ఈడీ.. రేపటి విచారణకు బుచ్చిబాబు వాంగ్మూలమే కీలకం

Delhi Liquor Scam : కవిత మాజీ ఆడిటర్‌ను విచారిస్తున్న ఈడీ.. రేపటి విచారణకు బుచ్చిబాబు వాంగ్మూలమే కీలకం

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ ఎదుట హాజరయ్యారు. లిక్కర్ వ్యాపారి అరుణ్ పిళ్ళై , గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Delhi Liquior Scam Case: ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా రిజైన్

Delhi Liquior Scam Case: ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా రిజైన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquior Scam Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ (ED) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా (Nitesh Rana) తన పదవికి రాజీనామా చేశారు.

Delhi Liquor Scam: కవితతో ముడిపడిన ఈ కేసు ఈడీకే ఎందుకెళ్లిందంటే...

Delhi Liquor Scam: కవితతో ముడిపడిన ఈ కేసు ఈడీకే ఎందుకెళ్లిందంటే...

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

Delhi Liquor Scam : రెండు గంటలుగా కొనసాగుతున్న కవిత విచారణ..

Delhi Liquor Scam : రెండు గంటలుగా కొనసాగుతున్న కవిత విచారణ..

రెండు గంటలుగా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. కవితను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు,100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Delhi Liquor Scam : ఈడీ ఎదుట హాజరైన కవిత

Delhi Liquor Scam : ఈడీ ఎదుట హాజరైన కవిత

ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట హాజరయ్యారు. నేడు ఈడీ ఆమెను ఈడీ విచారించనున్నారు. ఆమెతో పాటు ఒక న్యాయవాది సైతం వెళ్లారు.

MLC Kavitha ; నిజమైన రంగులు వెలిసిపోవంటూ పోస్టర్లు..

MLC Kavitha ; నిజమైన రంగులు వెలిసిపోవంటూ పోస్టర్లు..

ఎమ్మెల్సీ కవిత వీడి విచారణకు హాజరవుతున్న రోజు హైదరాబాద్‌లో వెలిసిన ఫ్లె్క్సీలు ఆసక్తికరంగా మారాయి. ఈడీ, సీబీఐ, బీజేపీ బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి.

MLC Kavitha : ఉదయం 7:30 గంటలకు వారితో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్..

MLC Kavitha : ఉదయం 7:30 గంటలకు వారితో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్..

ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ విచారకు హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి ఉదయం 7.30కు జాగృతి కార్యకర్తలకు కవిత బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు.

Delhi Liquor Scam Case: మనీశ్‌ సిసోడియాకు మరో ఊహించని పరిణామం

Delhi Liquor Scam Case: మనీశ్‌ సిసోడియాకు మరో ఊహించని పరిణామం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి