• Home » East Godavari

East Godavari

కాకినాడ ‘పీఆర్‌’లో జాతీయస్థాయి సదస్సు

కాకినాడ ‘పీఆర్‌’లో జాతీయస్థాయి సదస్సు

కాకినాడ రూరల్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ అటానమస్‌ డిగ్రీకళాశాలలో సోమవారం ప్రిన్సిపాల్‌ బీవీ తిరుపాణ్యం అధ్యక్షతన కళాశాల తెలుగు,హిందీ వి భాగాధిపతి డాక్టర్‌ పి.హరిరామ్‌ప్రసాద్‌ ఆధ్వ ర్యంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించా

సచివాలయంలో మద్యం బాటిళ్లు

సచివాలయంలో మద్యం బాటిళ్లు

రాజమహేంద్రవరం రూరల్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మద్యం బాటిళ్లు బ్యాగ్‌లో పెట్టుకుని సచివాలయానికి తీసుకెళ్లిన ఘటన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం శాటిలైట్‌ సిటీ గ్రామసచివాలయంలో జరిగింది. ఇద్దరు వీఆర్వోలు వారి క్యాబిన్‌లో మద్యం బాటిళ్లు క

గీత కులాలకు కూటమి అధిక ప్రాధాన్యం

గీత కులాలకు కూటమి అధిక ప్రాధాన్యం

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గీత కులాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ అధిక ప్రాధాన్యమిచ్చారని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. తూర్పు గోదావరి రాజమహేంద్రవరం లాలాచెరువులో శెట్టిబలిజ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబు, 15 మంది డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం, శెట్టిబలిజ వెన్నుదన్ను సభ శాసనమండలి

కన్నేశారు!

కన్నేశారు!

అంతా మా ఇష్టం... మమ్మల్ని అడిగే వారెవరు... ఏదైనా వస్తే మేము చూసుకుంటాం... అంటూ నాయకులు భరోసా ఇస్తుండడంతో రెవెన్యూ అధికారులు వారికి వత్తాసు పలుకుతూ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గోదావరి జిల్లాల క్రీడాభివృద్ధికి కృషి

గోదావరి జిల్లాల క్రీడాభివృద్ధికి కృషి

దివాన్‌చెరువు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వ్యాయామ విద్య అధ్యాపకులంతా సమష్టిగా పనిచేసి గోదావరి జిల్లాల క్రీడాభివృద్ధికి కృషిచేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై.శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నన్నయ వర్శిటీ విద్య కళాశాల ఆధ్వర్యంలో రెండు రో

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల బల ప్రదర్శన

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల బల ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాదంటే మాదంటూ రెండు వర్గాలు వాదులాడుకుంటున్న సంగతి తెలిసిందే. కెఆర్‌ సూర్యనారాయణ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ చిచ్చుపెట్టిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యనారాయణ సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు తదితరులను బహిష్కరించగా తామే సూర్యనా రాయణను బహిష్కరించినట్టు ఆస్కారరావు తదితరులు చెప్పుకోవడంతో పాటు సూర్యనారాయణకు వ్యతిరేకంగా రాజమహేంద్రవరానికి చెందిన శ్రీకాంత్‌రాజును ప్రె

ప్రతిభావంతులకు ‘నన్నయ’ చక్కని వేదిక

ప్రతిభావంతులకు ‘నన్నయ’ చక్కని వేదిక

దివాన్‌చెరువు, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి) : ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం చక్కని వేదిక అవుతుందని రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌ అన్నారు. తూ ర్పుగోదావరి జిల్లా నన్నయ విశ్వవిద్యాలయం విద్యకళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవా

దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

అమలాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొంత కాలంగా దొంగనోట్లు భారీగా ముద్రిస్తూ చెలామణి చేస్తున్న పన్నెండు మంది సభ్యుల దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శుక్రవారం సాయంత్రం అమలాపు రంలో ఏర్పాటుచేసిన విలే

Crime News: మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..

Crime News: మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..

రాజమండ్రి, బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో మహిళా హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 8వ తేదీన ఆమె నైట్ డ్యూటీలో ఉండగా.. అర్ధరాత్రి సమయంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వచ్చాడు. విధుల్లో ఉన్న మహిళా హోంగార్డుతో అతను అసభ్యంగా మాట్లాడి చెయ్యి పట్టుకునేందుకు యత్నించాడు.

రాజమహేంద్రిలో సినీ నటి శ్రీలీల సందడి

రాజమహేంద్రిలో సినీ నటి శ్రీలీల సందడి

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ వద్ద నిర్మించిన ది చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం బుధ వారం ఘనంగా జరిగింది. 5 ఫ్లోర్లలో సువిశాలంగా దీనిని నిర్మించారు. చీరలు, డ్రసెస్‌లు, మెన్స్‌వేర్‌ అన్ని రకాల వస్త్రాలతో అద్భుతమైన రం

తాజా వార్తలు

మరిన్ని చదవండి