Home » East Godavari
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాదంటే మాదంటూ రెండు వర్గాలు వాదులాడుకుంటున్న సంగతి తెలిసిందే. కెఆర్ సూర్యనారాయణ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ చిచ్చుపెట్టిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యనారాయణ సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు తదితరులను బహిష్కరించగా తామే సూర్యనా రాయణను బహిష్కరించినట్టు ఆస్కారరావు తదితరులు చెప్పుకోవడంతో పాటు సూర్యనారాయణకు వ్యతిరేకంగా రాజమహేంద్రవరానికి చెందిన శ్రీకాంత్రాజును ప్రె
దివాన్చెరువు, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి) : ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం చక్కని వేదిక అవుతుందని రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ అన్నారు. తూ ర్పుగోదావరి జిల్లా నన్నయ విశ్వవిద్యాలయం విద్యకళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవా
అమలాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొంత కాలంగా దొంగనోట్లు భారీగా ముద్రిస్తూ చెలామణి చేస్తున్న పన్నెండు మంది సభ్యుల దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శుక్రవారం సాయంత్రం అమలాపు రంలో ఏర్పాటుచేసిన విలే
రాజమండ్రి, బొమ్మూరు పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 8వ తేదీన ఆమె నైట్ డ్యూటీలో ఉండగా.. అర్ధరాత్రి సమయంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వచ్చాడు. విధుల్లో ఉన్న మహిళా హోంగార్డుతో అతను అసభ్యంగా మాట్లాడి చెయ్యి పట్టుకునేందుకు యత్నించాడు.
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్మించిన ది చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం బుధ వారం ఘనంగా జరిగింది. 5 ఫ్లోర్లలో సువిశాలంగా దీనిని నిర్మించారు. చీరలు, డ్రసెస్లు, మెన్స్వేర్ అన్ని రకాల వస్త్రాలతో అద్భుతమైన రం
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పాలసీదారులకు, ఏజెంట్లకు నష్టం కలిగించేవిధంగా నిర్ణయాలు తీసుకున్న జీవిత బీమా సంస్థ యాజమాన్య వైఖరిని నిరసి స్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడి ఎల్ఐసీ డివిజన్ కార్యాలయం వద్ద లియాఫి(అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల
బిక్కవోలు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సం కనుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోఛ్చారణలు, బ్యాండు మేళాల మధ్య ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి
ప్రపంచం అంతా మారిపోయింది.. డిజిటల్ వైపు పరుగులు పెడుతోంది.. ప్రస్తుతం రూపాయి చెల్లించాలన్నా ఆన్లైన్.. అయితే పంచాయతీల్లో మాత్రం ఇప్పటి కింకా పాత పద్ధతే. ఏ సేవ కావాలన్నా మాన్యువల్గా దరఖాస్తు చేయాల్సిందే.. వాళ్లూ అదే స్థాయిలో మాన్యువల్గా ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనిలో భాగంగా డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1103 పంచాయతీలు ఉండగా అన్నింటా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఏ సేవ అయినా ఆన్లైన్లోనే. దీంతో గ్రామీణ ప్రజల కష్టాలు తీరునున్నాయి.. ఈ సేవలు జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.
కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకను సీజ్ చేయడం అసాధ్యమని అధికారులు నిర్దారణకు వచ్చినట్లు సమచారం. నౌక సీజ్ కోసం కేసు పెట్టిన అడ్మిరాలజీ న్యాయస్థానంలో నిలబడే అవకావం చాలా తక్కువని భావిస్తున్నారు. పైగా మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేయడం కష్టమైన పని, నిపుణులతో మాట్లాడిన తర్వాత ఓ అంచనాకు వచ్చారు.
పి.గన్నవరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ తండ్రి స్థానంలో ఉండవల్సిన ఉపాధ్యాయుడు గురువు అనే పదానికే మాయని మచ్చ తెచ్చాడు. చిన్నా రులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తన వెకిలి చేష్టలతో పిల్లలను ఇబ్బందిపెడుతూ పైశా చిక ఆనందం పొందుతున్న ఆ ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా పి.గన్నవరం మండ