Home » Duddilla Sridhar Babu
చర్లపల్లి టెర్మినల్కు అప్రోచ్ రోడ్డు నిర్మాణం కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య సంవాదానికి దారితీసింది. ఈ రోడ్డు నిర్మాణ బాధ్యత మీదంటే.. మీదే అన్నట్లుగా వాగ్వాదం సాగింది.
ఖాళీ అయిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
ఎలక్ర్టిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణాలో అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొల్పామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
హైడ్రాకు త్వరలోనే నిబంధనలు రూపొందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన మాట్లాడారు. చెరువుల వద్ద ఎఫ్టీఎల్ పరిధి ఫిక్సింగ్పై దృష్టి సారించామని, ఇప్పటికే హైదరాబాద్
మూసీ సుందరీకరణ కోసం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) తయారీకి కసరత్తు జరుగుతోందని, ప్రిమిలినరీ ప్రాజెక్టు రిపోర్టు(పీపీఆర్) మాత్రం కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
మూసీ సుందరీకరణకు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు కాలేదని, ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి సాయాన్ని అభ్యర్థించలేదని సీఎం రేవంత్రెడ్డి
అమెరికాలో ఐటీ కంపెనీల అతిపెద్ద సంఘంగా ఉన్న ఐటీ సర్వ్ అలయన్స్ రాష్ట్ర ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో 30వేల ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు సహకారం అందించనుంది.
తెలంగాణను ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రొటోకాల్ విషయమై బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
‘‘తెలంగాణ తల్లి విగ్రహంపై కొంత మంది మాట్లాడుతూ తలపై కిరీటం లేదు, మెడలో నెక్లెస్ లేదు, ఒంటిపై పట్టు చీర లేదంటున్నారు. కానీ.. కిరీటం లేదన్న కారణంతో అమ్మను కాదంటామా’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు.