• Home » Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Jeevan Reddy: భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.. జీవన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

Jeevan Reddy: భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.. జీవన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ విషయం స్థానిక నేత జీవన్‌ రెడ్డికి (Jeevan Reddy) కనీస సమాచారాన్ని అధిష్ఠానం ఇవ్వకపోవడంతో ఆయన వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది.

Putta Madhu: మంత్రి శ్రీధర్ బాబు ఇసుక , మట్టి మాఫియాను  ప్రోత్సహిస్తున్నారు

Putta Madhu: మంత్రి శ్రీధర్ బాబు ఇసుక , మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారు

ఇసుక ,మట్టి మాఫియాను మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు (Putta Madhu) ఆరోపించారు. మంథని నియోజక వర్గంలో యథేచ్ఛగా ఇసుక తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

Hyderabad: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

Hyderabad: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అట్లాంటాలోని కోకాకోలా హెడ్‌ క్వార్టర్స్‌లో ఆ కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌తో సమావేశమయ్యారు.

CM Revanth Reddy: సన్నాలకు బోనస్‌..

CM Revanth Reddy: సన్నాలకు బోనస్‌..

: రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్న వడ్ల రకాలను గుర్తించాల్సిందిగా వ్యవసాయ ఆధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతితో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

TG: వేలకోట్ల పెట్టుబడులు తీసుకొస్తాం

TG: వేలకోట్ల పెట్టుబడులు తీసుకొస్తాం

నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రానికి సుమారు 20వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు జరిగాయని, వచ్చే నాలుగేళ్లలో వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

Mancherial: రైతులను మోసం చేసి మొసలి కన్నీరు కారుస్తున్న కేసీఆర్.. విమర్శలు గుప్పించిన శ్రీధర్ బాబు

Mancherial: రైతులను మోసం చేసి మొసలి కన్నీరు కారుస్తున్న కేసీఆర్.. విమర్శలు గుప్పించిన శ్రీధర్ బాబు

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) గడిచిన 9 ఏళ్లలో రైతులను మోసం చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) విమర్శించారు.

TG Politics: కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం.. కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఆగ్రహం

TG Politics: కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం.. కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఆగ్రహం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR) ఈరోజు కరీంనగర్‌ ‘పొలంబాట’ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కేసీఆర్‌కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) కౌంటర్ ఇచ్చారు.

Telangana: మంత్రుల మధ్య ‘నామినేటెడ్‌’ చిచ్చు!

Telangana: మంత్రుల మధ్య ‘నామినేటెడ్‌’ చిచ్చు!

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్‌ పదవుల పంపిణీ.. మంత్రుల మధ్య చిచ్చు రాజేసింది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆధిపత్య పోరుకు తెరలేపింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టే

 Sridhar Babu: ఇది చేతల ప్రభుత్వం.. మాటల ప్రభుత్వం కాదు

Sridhar Babu: ఇది చేతల ప్రభుత్వం.. మాటల ప్రభుత్వం కాదు

కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) చేతల ప్రభుత్వమని.. మాటల ప్రభుత్వం కాదని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు సచివాలయంలో ప్రజా పాలనపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ...ఈ నెల 28వ తేదీ నుంచి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపై ప్రభుత్వ అధికారుల దగ్గర విజ్ఞప్తులు తెలియజేయవచ్చని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Minister Sridhar Babu: ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది

Minister Sridhar Babu: ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది

పార్లమెంట్‌లోకి (parliament) దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) 146 మందికి పైగా ఎంపీలను సస్పెండ్‌ చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ కూటమి(INDIA BlOC) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి