Home » DSP
గొడవలు జరిగితే ఎక్కడైనా ప్రత్యర్థులు దాడి చేస్తారు. కొందరు చంపేయాలని చూస్తారు. కానీ తాడిపత్రిలో అందుకు భిన్నంగా జరిగింది. శాంతిభద్రతలను కాపాడే పేరిట అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఏవో వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్ను చితకబాదాలని పోలీసులను డీఎస్పీ చైతన్య పురమాయించడం విస్తుగొలుపుతోంది. ఆ తరువాత
వైసీపీ వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై బదిలీ వేటు పడింది. కిందిస్థాయి అధికారికి తక్షణమే బాధ్యతలు అప్పగించి, పోలీస్ హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేసుకోవాలని డీజీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం రూరల్ మండలం రామక్రిష్ణ కాలనీలో వైసీపీ ఎంపీటీసీ భర్త నగే్షపై జరిగిన దాడి ఘటనలో సంబంధం లేనివారిని కేసులో ఇరికించారని డీఎస్పీపై ఆరోపణలు ...
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తోంది. తాజాగా ఏపీలో మరో ఇద్దరు డీఎస్సీలను బదిలీ చేసింది.
తిరుచ్చిలో ఓ అద్దె ఇంట్లో రహస్యంగా కాపురం చేస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్, డీఎస్పీ(DSP)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగపట్టినం జిల్లాలో పనిచేస్తున్న డీఎస్పీకి, తిరుచ్చి జిల్లాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్(Female Constable)తో పరిచయం ఏర్పడింది.
రాష్ట్రంలో 17 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ శంకర్ జివాల్(DGP Shankar Jival) ఉత్తర్వులు జారీచేశారు. స్థానిక తిరుమంగళం సహాయ కమిషనర్ వరదరాజన్ ఎంకేబీ నగర్కు, ఎంకేబీ నగర్ సహాయ కమిషనర్ పరంధామన్ తిరుమంగళంకు బదిలీ అయ్యారు.
ఓ పోలీసు ఉన్నతాధికారి డీఎస్పీని కాల్చి చంపి కెనాల్ పక్కన పడేశారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్లోని జలంధర్లో వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
జిమ్ లో వ్యాయామం చేస్తూ పోలీస్ అధికారి అకస్మాత్తుగా కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణా(Haryana)కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP) జోగిందర్ దేస్వాల్ కర్నాల్ లోని నివసిస్తున్నారు. ఆయన సోమవారం ఉదయాన్నే ఇంట్లోని జిమ్(Gym)లో వ్యాయామం చేయడం స్టార్ట్ చేశారు. అయితే తెల్లవారుజామున 5 గంటలకు వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలారు.
పేకాట స్థావరాలపై దాడి చేసిన డీఎస్పీ ఉమారాణి(DSP Umarani) పోలీస్ టైగర్లా విరుచుకుపడ్డారు. ఆదివారం రాత్రి
అమెరికాలోని బే ఏరియాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (PEOPLES MEDIA FACTORY)ల ఆధ్వర్యంలో మ్యూజిక్ ఫెస్టివల్ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఘనంగా జరిగింది.
కంచే చేనుమేసింది. అక్రమార్కులను అడ్డుకోవాల్సిన ఖాకీయే వారిని తప్పించేందుకు ప్రయత్నించింది.