• Home » DSC

DSC

AP DSC : మాకూ శిక్షణ ఇవ్వండి

AP DSC : మాకూ శిక్షణ ఇవ్వండి

ఆర్థికంగా వెనుకబడిన ఓసీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ప్రకటించింది. విద్య, ఉద్యోగాలు, ఉపాధి సహా అన్నింటీ వారికి పదిశాతం రిజర్వేషన్లు అమలవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు ఇచ్చే ఉచిత శిక్షణలోనూ 10 శాతం కోటా కల్పించాలి. కానీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. గ్రూప్‌-1, 2 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఉన్నా.. అందులో ...

Andhra Pradesh: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ నోటిఫికేషన్ రద్దు.. జీవో విడుదల..

Andhra Pradesh: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ నోటిఫికేషన్ రద్దు.. జీవో విడుదల..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను(DSC Notification) రద్దు చేసింంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 256ని విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 TG : డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త !

TG : డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త !

తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ.

DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 30న నోటిఫికేషన్ వచ్చేస్తోంది..

DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 30న నోటిఫికేషన్ వచ్చేస్తోంది..

డీఎస్సీ 2024 నోటిఫికేషన్‍ విడుదలకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ యోచనలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాలుగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మూడేళ్ల నుంచి గత ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించలేదు. ఇప్పటి వరకూ టెట్ రాయని వారికి టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

BJYM : మెగా డీఎస్సీపై బీజేవైఎం ధన్యవాదాలు

BJYM : మెగా డీఎస్సీపై బీజేవైఎం ధన్యవాదాలు

ప్రతి సంవత్సరం మొదటి నెలలో జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తానంటూ నిరుద్యోగ యువతను మభ్యపెట్టి మోసం చేసిన జగన్‌ రెడ్డి పాలన పోయి.. ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకంతోనే మెగా డీఎస్సీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు బీజేవైఎం నేతలు పేర్కొన్నారు.

తొలి సంతకం దానిపైనే: చంద్రబాబు

తొలి సంతకం దానిపైనే: చంద్రబాబు

అమరావతి: కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓ ఆడబిడ్డ జగ్గంపేటలో తనను కలిసినప్పుడు పెన్ ఇచ్చిందని, ఆ పెన్నుతో సీఎం అయ్యాక డీఎస్సీపై తొలి సంతకం చేయాలని కోరిందని చంద్రబాబు తెలిపారు.

TSTET: టెట్ నిర్వహణకు పచ్చ జెండా.. త్వరలోనే నోటిఫికేషన్..

TSTET: టెట్ నిర్వహణకు పచ్చ జెండా.. త్వరలోనే నోటిఫికేషన్..

ఉపాధ్యాయ నియామకాల భర్తీ ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ( TSTET ) నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్​కు ఆదేశాలు జారీ చేశారు.

AP Govt: డీఎస్సీ 2024 షెడ్యూల్‌‌లో మార్పులు.. దిగొచ్చిన ఏపీ సర్కార్

AP Govt: డీఎస్సీ 2024 షెడ్యూల్‌‌లో మార్పులు.. దిగొచ్చిన ఏపీ సర్కార్

Andhrapradesh: డీఎస్సీ 2024 షెడ్యూల్‌ విషయంలో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. హైకోర్టు ఆదేశానుసారం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి హాల్ టికెట్లు జారీ అవుతాయని.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

AP Highcourt: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్‌కు షాక్...

AP Highcourt: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్‌కు షాక్...

Andhrapradesh: టెట్ , డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పునిచ్చింది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14న వస్తున్నాయని , మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్‌లో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు.

Telangana DSC Notification 2024: ఏ జిల్లాలో ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయో తెలుసా? వివరాలు మీకోసం..

Telangana DSC Notification 2024: ఏ జిల్లాలో ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయో తెలుసా? వివరాలు మీకోసం..

Telangana DSC Notification 2024: తెలంగాణలో(Telangana) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానే వచ్చేంది. గత ప్రభుత్వం వేసిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) రిలీజ్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). గత ప్రభుత్వం 5,089 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి