Home » DSC
గ్రూప్-2(Group-2) పోస్టులు పెంచాలని, డీఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటించాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల(OU Arts College) ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా అరకొర నోటిఫికేషన్లు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. నోటిఫికేషన్లోనూ ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఆర్ట్స్ కళాశాల ఎదుట బైఠాయించారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా? గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయనున్నారా? అంటే.. అధికార వర్గాల నుంచి అవుననే సమాచారం వస్తోంది. రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే, ఈ పరీక్షలను వాయిదా వేయాలని..
ఆర్థికంగా వెనుకబడిన ఓసీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటించింది. విద్య, ఉద్యోగాలు, ఉపాధి సహా అన్నింటీ వారికి పదిశాతం రిజర్వేషన్లు అమలవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు ఇచ్చే ఉచిత శిక్షణలోనూ 10 శాతం కోటా కల్పించాలి. కానీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. గ్రూప్-1, 2 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఉన్నా.. అందులో ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను(DSC Notification) రద్దు చేసింంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 256ని విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ.
డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదలకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ యోచనలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాలుగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మూడేళ్ల నుంచి గత ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించలేదు. ఇప్పటి వరకూ టెట్ రాయని వారికి టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
ప్రతి సంవత్సరం మొదటి నెలలో జాబ్ కేలండర్ విడుదల చేస్తానంటూ నిరుద్యోగ యువతను మభ్యపెట్టి మోసం చేసిన జగన్ రెడ్డి పాలన పోయి.. ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకంతోనే మెగా డీఎస్సీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు బీజేవైఎం నేతలు పేర్కొన్నారు.
అమరావతి: కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓ ఆడబిడ్డ జగ్గంపేటలో తనను కలిసినప్పుడు పెన్ ఇచ్చిందని, ఆ పెన్నుతో సీఎం అయ్యాక డీఎస్సీపై తొలి సంతకం చేయాలని కోరిందని చంద్రబాబు తెలిపారు.
ఉపాధ్యాయ నియామకాల భర్తీ ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ( TSTET ) నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు.
Andhrapradesh: డీఎస్సీ 2024 షెడ్యూల్ విషయంలో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. హైకోర్టు ఆదేశానుసారం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి హాల్ టికెట్లు జారీ అవుతాయని.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.