Home » Drishyam
నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్ కళాశాల మైదానం లో ఇండోర్ స్టేడియం నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపో యింది. దీంతో తమ ప్రతిభ చాటుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని ఆశ పడిన మడకశిర క్రీడాకారు ఆశలు అడియాశలయ్యాయి. ఉమ్మడి జిల్లాలోనే మారు మూల ప్రాంతమైన మడకశిరలోని పాఠశాలలు, కళా శాలలకు సరైన క్రీడా మైదానాలు లేవు. దీంతో క్రీడాకా రులు తమ ప్రతిభను చాటు కునేందుకు ఇబ్బందులు పడేవారు. ఇలాంటి తరణంలో అప్పటి టీడీపీ ప్రభు త్వం మడకశిరకు ఇండోర్ స్టేడియం మంజూరుచేసిం ది.
వియత్నాం రియల్ ఎస్టేట్ టైకూన్, బిలియనీర్ ట్రూంగ్ మై లాన్కు మరణశిక్ష పడింది. ఆ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో దోషిగా తేలడంతో ఆమెకు మరణశిక్ష విధిస్తూ హోచిమిన్ నగరంలోని ఓ కోర్టు గురువారం తీర్పునిచ్చిందని స్థానిక మీడియా చెబుతోంది. ‘వాన్ థిన్ ఫాట్ హోల్డింగ్స్ గ్రూప్’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి చైర్పర్సన్గా ఉన్న 67 ఏళ్ల ట్రూంగ్ మైలాన్.. తన నియంత్రణలోనే ఉన్న ‘సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్’లో మోసానికి పాల్పడ్డారు.
రాష్ట్రస్థాయి మహిళా హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు తృతీయ స్థానం దక్కింది. ఆదివారం ప్రకాశం జిల్లా మైనంపాడులో 14వ ఏపీ సీనియర్ హాకీ చాంపియనషిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు
బాలీవుడ్లో ఈ ఏడాది వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. అతియా శెట్టి- కేఎల్ రాహుల్, కియారా అడ్వాణీ- సిద్దార్థ్ మల్హోత్రాలు ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో ప్రేమ జంట ఏడడుగులు వేశారు.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ప్రాంచైజీ ‘దృశ్యం’ (Drishyam). రెండు భాగాలుగా ప్రేక్షకులుగా ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలకు జీతూ జోసెఫ్ (Jeethu Joseph) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి.