• Home » Dola Sree Bala Veeranjaneya Swamy

Dola Sree Bala Veeranjaneya Swamy

Minister Dola: అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యను పునరుద్ధరిస్తాం

Minister Dola: అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యను పునరుద్ధరిస్తాం

వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సాంఘిక సంక్షేమ శాఖ వర్క్ షాప్‌లో గురువారం నాడు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు.

Minister Dola:రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నీచ రాజకీయం

Minister Dola:రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నీచ రాజకీయం

రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నీచ రాజకీయానికి పాల్పడుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి (Bala Veeranjaneya Swamy) ఆరోపించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Dola: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై విచారణకు మంత్రి ఆదేశం..

Minister Dola: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై విచారణకు మంత్రి ఆదేశం..

శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అర్చిత(Archita) ఆత్మహత్య ఘటనపై విచారణకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశాలు జారీ చేశారు. బలవన్మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

Minister Dola: ఏపీ మంత్రి డోలాకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Minister Dola: ఏపీ మంత్రి డోలాకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి(Dola Sree Bala Veeranjaneya Swamy)కి ప్రమాదం తృటిలో తప్పింది. జరుగుమల్లి మండలం పాలేటిపాడు (Paletipadu)లో పోలేరమ్మ తిరుణాళ్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి డోలా వెళ్లారు.

Volunteer System: అసెంబ్లీ వేదికగా వలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా కీలక ప్రకటన

Volunteer System: అసెంబ్లీ వేదికగా వలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా కీలక ప్రకటన

వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థపై (Volunteer System) కూటమి ప్రభుత్వంలో కొనసాగుతుందా..? లేదా..? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది...

AP Assembly: అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్

AP Assembly: అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్

చంద్రబాబు నాయుడు కేబినెట్‌లోని పలువురు మంత్రుల పట్ల కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మధ్య జరిగిన సంభాషణల్లో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.

Minister Dola: జగన్ చికిత్స చేయించుకుంటే మంచిది: మంత్రి డోలా

Minister Dola: జగన్ చికిత్స చేయించుకుంటే మంచిది: మంత్రి డోలా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మహిళలందరికీ ఆర్టీసీ(RTC)లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) తెలిపారు. ఉచిత ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. ఒంగోలు బస్టాండ్‌లో ఐదు నూతన బస్ సర్వీసులను మంత్రి డోలా ప్రారంభించారు.

Minister Dola: ఆ హత్యను టీడీపీ మీదకు నెట్టడం సిగ్గుచేటు: మంత్రి డోలా

Minister Dola: ఆ హత్యను టీడీపీ మీదకు నెట్టడం సిగ్గుచేటు: మంత్రి డోలా

గుంటూరు జిల్లా వినుకొండ (Vinukonda)లో జరిగిన హత్యను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం సిగ్గుచేటని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి(Minister Veeranjaneya Swamy) అన్నారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను రాజకీయం చేయడం ఆయనకే చెల్లుతుందని మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Dola: ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం: మంత్రి డోలా

Minister Dola: ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం: మంత్రి డోలా

నాయుడుపేట(Naidupeta) గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై గూడూరు(Gudur) ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి చెప్పారు.

Minister Dola: విద్యార్థులకు అస్వస్థత... హుటాహుటిన నాయుడుపేటకు మంత్రి డోలా

Minister Dola: విద్యార్థులకు అస్వస్థత... హుటాహుటిన నాయుడుపేటకు మంత్రి డోలా

Andhrapradesh: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి హుటాహుటిన జిల్లాకు బయలుదేరారు. తిరుపతి జిల్లా నాయుడపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న(ఆదివారం) కలుషిత ఆహారం వల్ల పాఠశాలలోని దాదాపు 150 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి