Home » Dog
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది కంటెంట్ కోసం నిత్యం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వీడియోలు చేయడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తుండడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్లు, విచిత్ర విన్యాసాలు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి ..
మానవత్వం మంటగలిసింది. మూగ జీవాలపై ప్రేమను చూపాల్సిందిపోయి కర్కషంగా వ్యవహరించారు. కుక్కల కాళ్లు కట్టేసి.. మూతులు కుట్టేసి 40 అడుగుల బ్రిడ్జి పైనుంచి కిందకు పడేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎద్దుమైలారం శివారులో జరిగింది.
కొన్నిసార్లు కుక్కల కారణంగా పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వాహనాలను వెంబడించి మరీ వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
కొత్త ప్రదేశాల్లోకి వెళ్లే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కుక్కల దాడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. పాదచారులపై కుక్కలు దాడి చేయడం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు వాటి బారిన పడి చిన్న పిల్లలు, వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకున్న విషాధ ఘటనలను కూడా చూశాం. ఇలాంటి..
వీధి కుక్కలతో కొన్నిసార్లు పెద్ద సమస్యలు వచ్చి పడుతుంటాయి. మరికొన్నిసార్లు మనుషులను వెంటపడి మరీ కరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు వాహనదారులు కూడా వీటి బారిన పడి గాయాలపాలవుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి..
అనగనగా ఓ శునకం. దాని పేరు బోజీ. ఈ డాగీకి బస్సు, రైలు, ఓడలు ఎక్కి ప్రయాణించడ మంటే మహా ఇష్టం. పొద్దున్నే లేవడం, ప్రజా రవాణాని ఉపయోగించుకుని ఇస్తాంబుల్ మొత్తం చుట్టి రావడమే తన రోజూవారి పని.
జనావాసాల్లోకి చొరబడే పులులు, సింహాలు కొన్నిసార్లు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే.. మరికొన్నిసార్లు జంతువులపై దాడి చేసి అందరినీ హడలెత్తిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా..
మనం ఇళ్లలో సాధారణంగా కుక్కలు, పిల్లులు, మేకలు లాంటి జంతువుల్ని చిలుకలు, బాతులు, పావురాలు లాంటి పక్షులను పెంచుకుంటూ ఉంటాము.
ఈ దాడి ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. 'మానవత్వమా నీ జాడెక్కడ.? మూగజీవులకు ఉన్న మానవత్వం కూడా మనిషికి లేదా..?. ఎటు పోతోందీ సమాజం.?. ఇలాంటి సమాజంలో మనుగడ సాగిస్తున్నామా.. అని తలుచుకుంటేనే బాధేస్తోంది.' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
సామర్లకోట, నవంబరు 18 (ఆంధ్ర జ్యోతి): సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామం అంబేడ్కర్ విగ్రహం సెంటర్ నుంచి రెండవ సచివాలయం వెళ్లే రోడ్డు కాలనీ ప్రాంతంలో గత 2రోజులుగా వీధి కుక్కలపై విషప్రయోగం కారణంగా వరుసగా కుక్కలు మృత్యుబాట ప డ్డాయని కాలనీవాసులు ఆందోళన చెందుతు న్నారు. ఈ