Home » Doctor
తన తల్లికి చికిత్స అందిస్తున్న వైద్యుడిని కత్తితో పొడిచిన నిందితుడిని ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని చితకబాదారు.
న్యూమోనియా(Pneumonia)తో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చలికాలంలో వైద్యుల సలహాలు పాటించాలని మెడికవర్ ఆస్పత్రి పల్మనాలజిస్టు డాక్టర్ రాజమనోహర్ ఆచార్యులు(Dr. Rajamanohar Acharya) తెలిపారు. ప్రపంచ న్యుమోనియా డే సందర్భంగా ప్రతి ఏడాది కొత్త నినాదంతో కార్యక్రమాలు చేపుడుతన్నామని మాదాపూర్(Madapur)లోని మెడికవర్ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయ న వివరించారు.
అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి సురక్షితమైన పద్ధతులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులూ అందుబాటులో ఉన్నారు! గ్రామాల్లో సబ్ సెంటర్ల స్థాయిలో కూడా ఎంబీబీఎస్, బీఎంఎస్ వైద్యులను ప్రభుత్వం నియమించింది.
కారు డ్రైవింగ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఓ వైద్యుడు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర్ సమీపంలో జరిగింది.
శరీరంలో వాపులను తగ్గించే స్టిరాయిడ్ ఔషధాల వాడకం రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాటి అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ వైద్యులు.. నొప్పులంటూ తమ వద్దకు వస్తున్న పేదసాదలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు అడ్డగోలుగా స్టిరాయిడ్ ఇంజెక్షన్లు చేసేస్తున్నారు.
చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్ వంటి ఫాస్ట్ఫుడ్స్, అలా్ట్ర ప్రాసెస్డ్, జంక్ ఫుడ్స్తో పిల్లల ఆరోగ్యానికి పెనుప్రమాదం ఉందని.. ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నకిలీ వైద్యుల(Fake doctors) బెడద తీవ్రంగా మారింది. దేశంలోనే అత్యధికంగా మెడికల్ కళాశాలలు కల్గిన రాష్ట్రాల్లో ఒకటిగా రాష్ట్రానికి పేరుంది. ప్రతి జిల్లాలోనూ ప్రైవేట్ లేదా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు సేవలందిస్తున్నాయి. బెంగళూరు, మైసూరు, దావణగెరె, బెళగావి, బాగల్కోటె, దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలన్నాయి.
వైద్యం కోసం వచ్చిన రోగులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. పదుల సంఖ్యలో బాధితులు క్యూలో నిలబడ్డారు. ఓపీ చీటీలు రాసేచోట, వైద్య పరీక్షలు నిర్వహించేచోట, చివరకు వైద్యుల వద్ద కూడా రద్దీ ఉంది. వారికి సకాలంలో సేవలు అందించాల్సిన ఆస్పత్రి సిబ్బంది.. సెల్ఫోనలో మాట్లాడుతూ బిజీగా కనిపించారు. గుత్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆంధ్రజ్యోతి సోమవారం విజిట్ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి రోజూ...
భారతదేశంలో పలు కారణాలతో ప్రతి నాలుగు జంటల్లో ఒకరు సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్నారని ఒయాసిస్ ఫెర్టిలిటీ వ్యవస్థాపకులు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గాజిరావు(Medical Director Dr. Durgaji Rao) వెల్లడించారు.
కెంటకీకి చెందిన 36 ఏళ్ల థామస్ టీజే హూవర్.. 2021, అక్టోబర్ 11వ తేదీన డ్రగ్స్ ఓవర్ డోన్తో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని స్థానిక బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. నాటి నుంచి అతడికి అక్కడ చికిత్స కొనసాగుతుంది. అయితే అతడి బ్రెయిన్ డెడ్ అయిందని ఇటీవల వైద్యులు ప్రకటించారు. అతడి శరీరాన్ని అవయదానం చేయడానికి కుటుంబసభ్యులు అంగీకరించారు.