Home » Doctor
మీరు బయట దొరికే ఫాస్ట్ఫుడ్ను తింటున్నారా.. అయితే ఒక్కక్షణం ఆలోచించి తినండి అంటున్నారు వైద్య నిపుణులు. ఈ ఫాస్ట్ఫుడ్తో యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాధముందని తెలుపుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలసుకుందాం...
వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ ధ్రువ పత్రాలతో దివ్యాంగుల పింఛన్లు తీసుకుంటున్న మోసగాళ్ల ఆటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ పింఛన్లకు వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డూ అదుపు లేకుండా పోయింది. తమపార్టీ వారని అప్పటి ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడంతో డాక్టర్లు ధ్రువపత్రాలు ఇచ్చేశారు. ఇదే అదనుగా కొందరు దళారీలు డాక్టర్లను బుట్టలోకి వేసుకొని డబ్బులిచ్చి నకిలీ వైకల్య ధ్రువపత్రాలను ...
క్యాన్సర్ కన్నెర్ర చేస్తోంది. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలోనూ చూపును దెబ్బతీస్తోంది. కాలేయం, ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వారం, చర్మ సంబంధిత క్యాన్సర్లను మనం ఎక్కువగా చూస్తుంటాం.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఓపీ కార్డియో విభాగంలో వైద్యులు ఏమాత్రం సమయపాలన పాటించడంలేదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న రోగులు డాక్టర్ల కోసం గంటల తరబడి వేచిఉండాల్సి వస్తోంది.
జిల్లా కేంద్రంలోని క్యాన్సర్ యూనిట్ను అధునాతనంగా నిర్మిం చి, అత్యాధునికంగా వైద్య సేవలు అందించడానికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా బుధవా రం వైద్యఆరోగ్యశాఖ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టరు రమే్షబాబు, న్యూఢిల్లీకి చెందిన ...
Doctor Arrest: టిప్పు సుల్తాన్ వారసుడినంటూ కోట్లు వసూలు చేసి పరారైన డాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనగామలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
France Sexual Abuse: పవిత్ర వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా అమానుషంగా, క్రూరంగా ప్రవర్తించాడు ఫ్రాన్స్కు చెందిన ఓ డాక్టర్. నమ్మి తన వద్దకు పేషెంట్లను వారికే తెలియకుండా అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా నీచానికి తెగబడ్డాడు. ఏకంగా 299 మందిపై అత్యాచారం చేశాడా దుర్మార్గుడు.
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) నుంచి వ్యక్తిగత కారణాలతోనే వైద్యులు వెళ్లిపోతున్నారని ఆ సంస్థ డైరెక్టర్ డా.ఎన్.బీరప్ప తెలిపారు. ‘నిమ్స్కు వైద్యుల టాటా’ పేరిట గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ఆయన వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలో పేదోడి వైద్యానికి పెద్ద భరోసాగా నిలిచే నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రి నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు వైదొలుగుతున్నారు.
సరదా కోసం చేసిన సాహసం.. ఓ యువ వైద్యురాలి ప్రాణాన్ని బలి తీసుకుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువతి 20 అడుగుల ఎత్తైన రాయి మీద నుంచి తుంగభద్ర నదిలో దూకి గల్లంతై ప్రాణాలు కోల్పోయింది.