Home » Doctor
వైద్యుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతిచెందింది. ఈ ఘటన ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. డాక్లర్ల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతిచెందిందని బంధువులు ఆందోళనకు దిగారు.
వైద్యశాఖలో నియామకాల జోరు కొనసాగుతోంది. 201 మంది వైద్యుల నియామక తుది జాబితాను వైద్య నియామకాల బోర్డు శనివారం విడుదల చేసింది.
తీవ్ర రక్తస్రావం, గర్భాశయ ఫైబ్రాయిడ్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు మెడికవర్ ఉమెన్ చైల్డ్ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు.
డాక్టర్స్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు లేఖ రాశారు. ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహకి జూనియర్ డాక్టర్లు కృతజ్ఞతలు చెప్పారు.
వృద్ధుల్లో గుండె జబ్బుల చికిత్సలు క్లిష్టతరం. సర్జరీకి వాళ్ల శరీరాలు సహకరించవు. కాబట్టి సాధ్యమైనంత మేరకు ఇన్వేసివ్ చికిత్సలనే ఎంచుకుంటూ ఉంటాం! కానీ కొన్ని సందర్భాల్లో అది కూడా సాధ్యపడకపోవచ్చు.
వైద్యవిద్య సంచాలకుల డీఎంఈ పరిధిలోని 16,448 కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది పదవీ కాలాన్ని ప్రభు త్వం మరో ఏడాది పాటు పొడిగించింది.
ఎయిమ్స్ (మంగళగిరి) హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి, జాయింట్ సూపరింటెండెంట్ డాక్టర్ దేసు రామ్మోహన్ ఐఎంఏ జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్ఠాత్మక ‘ఎమినెంట్ డాక్టర్స్ పర్సనాలిటీ అవార్డు’కు ఎంపికయ్యారు.
కొవిడ్ వచ్చిందా... గుండెనొప్పా, ఛాతీలో మంటా లేదా గ్యాస్ర్టిక్ ఇబ్బందులా.. సమస్య ఏదైనా సరే చికిత్స చేస్తామంటున్నారు ఆర్ఎంపీలు. ఆరోగ్య పరిస్థితిపై అవగాహన లేకుండా ఓ ఇంజెక్షన్ ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఇది మరో హృదయ విదారక ఘటన. ఈ విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన మొత్తం కుటుంబం మరణించింది. డాక్టర్ కోమి వ్యాస్ అనే ఆమె, రాజస్థాన్కు చెందిన ఒక పేరుమోసిన డాక్టర్. ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో లండన్కు మకాం మార్చడానికి..
ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. కాసుల కోసం కక్కుర్తిపడిన సిబ్బంది కేస్ షీట్లను మార్చివేస్తున్నారు. అలాగే.. అనుమానాస్పద మృతిని సాధారణ మరణంగా మార్చేశారనే విమర్శలొస్తుండగా రూ. 8 వేలు తీసుకొని మృతదేహం అప్పగించానే ఆరోపణలొస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.