• Home » DK Shivakumar

DK Shivakumar

Ministers: మంత్రులకు దడ పుడుతుందోచ్... 31మంది పనితీరుపై ఏఐసీసీకి నివేదిక

Ministers: మంత్రులకు దడ పుడుతుందోచ్... 31మంది పనితీరుపై ఏఐసీసీకి నివేదిక

రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తి కావడం, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం కొనసాగుతున్న తరుణంలోనే మంత్రుల పనితీరుపై ఏఐసీసీకి నివేదిక సమర్పించడంతో దడ పట్టుకుంది.

Minister: నో డౌట్.. ఐదేళ్లూ సిద్దరామయ్యే ముఖ్యమంత్రి

Minister: నో డౌట్.. ఐదేళ్లూ సిద్దరామయ్యే ముఖ్యమంత్రి

సిద్దరామయ్య(Siddaramaiah) ఐదేళ్ల కాలం సీఎంగా కొనసాగుతారని, మధ్యలో మార్పు ఏమీ ఉండదని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌(Minister M.B. Patil) అన్నారు. శుక్రవారం హొస్పేట్‌ నగరంలో సిరసంగి లింగరాజ దేశాయ్‌ 164 జయంతి లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.

Delhi Assembly elections: మహిళలకు రూ.2.500.. ప్రకటించిన కాంగ్రెస్

Delhi Assembly elections: మహిళలకు రూ.2.500.. ప్రకటించిన కాంగ్రెస్

కర్ణాటక మోడల్ తరహాలోనే 'ప్యారీ దీదీ' పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తామని, తొలి మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఖరారు చేస్తామని డీకే శివకుమార్ చెప్పారు.

సీఎం రేవంత్‌కు క్రిస్మస్‌ శుభాకాంక్షలు

సీఎం రేవంత్‌కు క్రిస్మస్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన నాగర్‌ కర్నూల్‌ ఎంపీ మల్లు రవి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

 Minister: మంత్రి కీలక వ్యాఖ్యలు.. అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమే..

Minister: మంత్రి కీలక వ్యాఖ్యలు.. అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమే..

అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమేనని డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా పౌర, ఆహార సరఫరాలశాఖ మంత్రి మునియప్ప(Minister Muniyappa) కీలక వ్యాఖ్యలు చేశారు

Mallikarjun kharge :  బడ్జెట్‌లోనే హామీలివ్వండి

Mallikarjun kharge : బడ్జెట్‌లోనే హామీలివ్వండి

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న హామీలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించవద్దని త్వరలో అసెంబ్లీ

Bengaluru: ఉచిత బస్సు పథకంపై సీఎం కీలక ప్రకటన

Bengaluru: ఉచిత బస్సు పథకంపై సీఎం కీలక ప్రకటన

2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. దీంతో కర్ణాటక ఓటరు... కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. పార్టీ మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సిద్దరామయ్య ప్రభుత్వం అమలు చేసింది.

Free Bus Scheme: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ పథకం రద్దు

Free Bus Scheme: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ పథకం రద్దు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహసంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకం రద్దు కాబోతోందా. ఉచిత ప్రయాణ భారం ఆర్టీసీ మోయలేకపోతోందా.

ఈ సమయంలో ప్రధానితో భేటీనా?

ఈ సమయంలో ప్రధానితో భేటీనా?

కాంగ్రెస్‌ అధిష్ఠానానికి అత్యంత ఆప్తుడిగా ముద్రపడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

Bengaluru: నీటి ఛార్జీల పెంపు.. ఎంతంటే..?

Bengaluru: నీటి ఛార్జీల పెంపు.. ఎంతంటే..?

బెంగళూర్ ప్రజలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వబోతుంది. త్వరలో మంచి నీటి ధరల పెంపు ఉండనుంది. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటన చేశారు. బెంగళూర్ వాటర్ సప్లై అండ్ సివెజ్ బోర్డు నష్టాల్లో ఉందని వివరించారు. ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు నీటిపై పన్ను విధించడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి