• Home » DK Shivakumar

DK Shivakumar

DK Shivakumar: నా బాధ్యత అంతవరకే..

DK Shivakumar: నా బాధ్యత అంతవరకే..

Telangana: తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని సీఎల్పీ మీటింగ్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానాన్ని చేసిన విషయం తెలిసిందే. సీఎల్పీ నిర్ణయాన్ని ఏఐసీసీకి నివేదించేందుకు తెలంగాణ పరిశీలకులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకున్నారు.

Telangana results: తండ్రీకొడుకులకు ప్రజలే గుణపాఠం చెప్పారు: డీకే శివకుమార్

Telangana results: తండ్రీకొడుకులకు ప్రజలే గుణపాఠం చెప్పారు: డీకే శివకుమార్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ కట్టబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ నేత కేటీ రామారావుకు తగిన జవాబు చెప్పారని అన్నారు.

TS Results: కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రంగంలోకి డీకే శివకుమార్.. ఏఐసీసీ తీసుకుంటున్న జాగ్రత్తలివే..

TS Results: కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రంగంలోకి డీకే శివకుమార్.. ఏఐసీసీ తీసుకుంటున్న జాగ్రత్తలివే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు సంబంధించి ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. కాగా ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల ( Congress candidates ) ను కాపాడుకోవడానికి ఏఐసీసీ ( AICC ) పలు ప్రణాళికలను రూపొందించింది.

DK Shivakumar: నేడు హైదరాబాద్‌కు కర్నాటక డిప్యూటి సీఎం డికే శివకుమార్

DK Shivakumar: నేడు హైదరాబాద్‌కు కర్నాటక డిప్యూటి సీఎం డికే శివకుమార్

కర్నాటక డిప్యూటి సీఎం, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ కౌంటింగ్ సరళిని డీకే పరిశీలించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ అలెర్ట్‌గా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫలితాల తర్వాత అవసరమనుకుంటే ఎమ్మెల్యేలను క్యాంప్‌కు పంపాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది.

Karnataka: రిసార్ట్ రాజకీయాలు లేవు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విధేయులన్న డీకే శివ కుమార్

Karnataka: రిసార్ట్ రాజకీయాలు లేవు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విధేయులన్న డీకే శివ కుమార్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections 2023) ఫలితాలు రేపు వెలువడనున్న వేళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు.

DK Shivkumar: అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చామే కానీ ఓట్లు అడగలేదే.. ఈసీ నోటీసుపై డీకే..

DK Shivkumar: అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చామే కానీ ఓట్లు అడగలేదే.. ఈసీ నోటీసుపై డీకే..

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన తెలంగాణలోని పలు వార్తాపత్రికల్లో సంక్షేమ పథకాలపై అడ్వర్‌‌టైజ్‌మెంట్లు ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారంనాడు స్పందించారు. సంక్షేమ పథకాల ప్రస్తావనే చేశాము కానీ ఓట్లు వేయమని అడ్వర్‌టైజ్‌మెంట్లలో కోరలేదని ఆయన చెప్పారు.

DK Shivakumar: కేసీఆర్‌.. దమ్ముంటే కర్ణాటకకు రా..! గ్యారెంటీల అమలును చూపిస్తా..

DK Shivakumar: కేసీఆర్‌.. దమ్ముంటే కర్ణాటకకు రా..! గ్యారెంటీల అమలును చూపిస్తా..

ముఖ్యమంత్రి కేసీఆర్‌.. దమ్ముంటే కర్ణాటకకు రా, ఐదు గ్యారెంటీల అమలును నిరూపిస్తానని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

DK Shivakumar: తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయమై క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్

DK Shivakumar: తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయమై క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్

హైదరాబాద్, బెంగుళూరు దేశానికి కవలపిల్లలు అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలో పాలన సెక్రటేరియట్ నుంచి నడుస్తోందని.. తెలంగాణలో మాత్రం పాలన ఫామ్ హౌజ్ నుంచి నడుస్తోందన్నారు. ఎమ్మెల్యేలను కొనడంలో కేసీఆర్ ఎక్స్‌పర్ట్ అన్నారు. గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారన్నారు.

Congress Campaign: కాంగ్రెస్ ఎన్నికల ప్రచార జోరు.. నేడు తెలంగాణకు ముఖ్యనేతలు

Congress Campaign: కాంగ్రెస్ ఎన్నికల ప్రచార జోరు.. నేడు తెలంగాణకు ముఖ్యనేతలు

Telangana Elections: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వ్యూహాన్ని రచిస్తోంది. అందులో భాగంగానే ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ నేతలు పాల్గొంటూ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు (శనివారం) కాంగ్రెస్ ముఖ్యనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు.

DK Shivakumar: డీకేపై సీబీఐ దర్యాప్తు ఉపసంహరణకు కేబినెట్ నిర్ణయం.. భగ్గుమన్న విపక్షాలు

DK Shivakumar: డీకేపై సీబీఐ దర్యాప్తు ఉపసంహరణకు కేబినెట్ నిర్ణయం.. భగ్గుమన్న విపక్షాలు

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై సీబీఐ జరుపుతున్న దర్యాప్తును ఉపసంహరించుకుంటూ రాష్ట్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అధికార కాంగ్రెస్ సమర్ధించుకోగా, విపక్షాలు మండిపడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి