Home » DK Aruna
లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
కాంగ్రెస్ (Congress) హయాం మొత్తం స్కామ్లేనని ఎమ్మార్పీఎస్ అభ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) ఆరోపించారు. ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ, బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హాజరయ్యారు.
Telangana: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక సీఎం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో పర్యటించారని.. మహిళా అన్న ఇంగితలేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు ముప్పేటదాడి చేస్తున్నారని.. సోయిలేకుండా రాక్షరాసులు.. రాబంధువులలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఏది మాట్లాడినా కేసీఆర్ లాగా అరుణమ్మ ఊరుకుంటుందని అనుకుంటువ్నానా’’ అంటూ విరుచుకుపడ్డారు.
నేటి నుంచి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ కార్యక్రమాలను గ్రాండ్గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. బీజేపీ నుంచి నేడు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘనందనరావు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కొడంగల్కు సోమవారం సీఎం రేవంత్ వచ్చారు. అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
బీజేపీ (BJP) సీనియర్ నేత డీకే అరుణ(DK Aruna) వల్లే పాలమూరులో కరువు పరిస్థితులు వచ్చాయని టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత(Kalva Sujatha) అన్నారు. రాజకీయాలతో డీకే అరుణ, ఆమె కుటుంబం బాగుపడింది తప్ప పాలమూరు జిల్లాకు ఎలాంటి లాభం కలగలేదని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటాలు చేస్తుంది తప్పితే రాష్ట్రంలో పథకాలు అమలైన దాఖలాలు లేవని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(DK Aruna) అన్నారు. మంగళవారం నాడు అరుణ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి కార్యకర్తలు ప్రచారం నిర్వహించాలన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సోమవారం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ దీనికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా
కమలం పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్కు తెరదీసింది. పెండింగ్ పార్లమెంట్ స్థానాలపై బీజేపీ కసరత్తు నిర్వహిస్తోంది. 17కు గాను.. 9పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బలహీనంగా ఉన్న చోట చేరికలను కమలం పార్టీ ప్రోత్సహిస్తోంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట కొసాగిస్తోంది.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిలానే మాట్లాడారని... వాళ్లపై వాళ్లకే నమ్మకం లేదని వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ షిండేలా ఎవరైనా వస్తే బీజేపీ ఆలోచిస్తుందన్నారు.