• Home » District

District

Municipal Corporation : రూ.7 కోట్లకు ఎసరు..?

Municipal Corporation : రూ.7 కోట్లకు ఎసరు..?

అనంత నగరపాలికలో హడావుడిగా రూ.7 కోట్ల బిల్లు చేసుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో బిల్లులు ఆగిపోతాయనే భయంతో గుట్టుగా వ్యవహారం నడపాలని ప్రయత్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కానీ ఉన్నతాధికారులకు తెలియడంతో బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలంలో కొన్ని అడ్డగోలు పనులకు సైతం బిల్లులు చేశారు. ప్రభుత్వ పథకాల ప్రచార ...

DM&HO:సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త

DM&HO:సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త

వర్షాల కారణంగా దోమలు ప్రబలుతాయని, వ్యాధులు పొంచి ఉంటాయని డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాస్థాయి ప్రణాళిక కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులకు డీఎంహెచఓ పలు సూచనలు చేశారు. సీజనల్‌ వ్యాధులు పెరగడానికి దోమలు ప్రధాన కారణమని అన్నారు. వర్షాలు కురుస్తున్నందున దోమలు బెడద పెరుగుతుందని, జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని అన్నారు. సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల ...

HOUSING : ఎన్నాళ్లీ గోడు

HOUSING : ఎన్నాళ్లీ గోడు

ఏదో సొంతిళ్లు వస్తుంది కదా అని పలువురు లబ్ధిదారులు డబ్బులు చెల్లిస్తే దాన్ని తీసుకుని కాంట్రాక్టర్‌ కనబడకుండా పోయాడు. ఇంటి నిర్మాణం పూర్తికాకపోవడం, డబ్బులు పోవడంతో తాము మోసపోయామని భావించిన లబ్ధిదారులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని గృహ నిర్మాణశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఏం జరిగిందంటే.....

Collector : రైతుల సంక్షేమం కోసం పనిచేయండి

Collector : రైతుల సంక్షేమం కోసం పనిచేయండి

కరువు జిల్లాగా పేరున్న అనంతలో రైతుల సంక్షేమం కోసం ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. వర్షాలు, పంటలు, విత్తన సరఫరా గురించి తెలుసుకున్నారు. వేరుశనగ విత్తనాన్ని అడిగిన ప్రతి రైతుకూ అందించాలని సూచించారు. పచ్చిరొట్ట, అంతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాకు అవసరమైన విత్తనాల ...

TDP : సూక్ష్మానికి మోక్షం కావాలి!

TDP : సూక్ష్మానికి మోక్షం కావాలి!

‘అనంతపురం జిల్లా నా గుండెల్లో ఉంటుంది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిన అన్ని పథకాలను పునరుద్ధరిస్తాం. అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటాం..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు మాటిచ్చారు. 2014 ఎన్నికల్లో 12 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినందుకు అనేక పథకాలతో ఆదుకున్నారు. అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ ‘కియ’ను కరువు నేలపైకి తీసుకొచ్చారు. రైతులకు సబ్సిడీ పథకాలు, నిరుద్యోగులకు భృతి, పేదలకు అన్న క్యాంటీన, ఆపన్నులకు పింఛన్లు, యువతకు ఉద్యోగాలు..

Sale of layouts : రెడ్‌ మార్క్‌ దందా..!

Sale of layouts : రెడ్‌ మార్క్‌ దందా..!

టీడీపీ కూటమి భారీ విజయంతో వైసీపీలోని అక్రమార్కులో గుబులు మొదలైంది. అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు బయట పడితే తమ పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ జాబితాలో రాప్తాడు తాజా మాజీ ఎమ్మెల్యే, ఆయన సోదరులు, బినామీల పేర్లు వినిపిస్తున్నాయి. రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత విజయం సాధించడంతో తోపుదుర్తి సోదరులు, వారి బినామీలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. రాప్తాడు జగనన్నకాలనీలో రెడ్‌మార్క్‌ ఉండే స్థలాలను ...

TDP WIN : సైకిల్‌ సునామీ

TDP WIN : సైకిల్‌ సునామీ

సైకిల్‌ కూటమి సునామీలో అనంతలో అధికార పార్టీ గల్లంతైంది. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకీ సాధ్యం కాని తిరుగులేని, చారిత్రక విజయాన్ని టీడీపీ కూటమి సొంతం చేసుకుంది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ ఖాతాలో వేసుకున్నాయి. ఒక దశలో గుంతకల్లు, ధర్మవరం, కదిరి, మడకశిర నియోజకవర్గాలలో ఒకటో రెండో వైసీపీ ఖాతాలోకి వెళుతున్నట్లు కనిపించాయి. కానీ అలాంటి అవకాశాన్ని ఓటర్లు ఏమాత్రం ఇవ్వలేదు. గంపగుత్తగా చంద్రన్నకు కానుకగా ఇచ్చేశారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 12 స్థానాలను టీడీపీ గెలిచింది. 1994లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో ఒక్క తాడిపత్రి మినహా 13 అసెంబ్లీ స్థానాలను టీడీపీ, వామపక్ష కూటమి గెలిచింది. ఈ రికార్డులన్నింటినీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాయి. ...

AP ELECTIONS : ప్రశాంతంగా ముగిద్దాం..!

AP ELECTIONS : ప్రశాంతంగా ముగిద్దాం..!

కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగించేందుకు పక్కాగా బందోబస్తు చేపట్టాలని ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకూడదని అన్నారు. కౌంటింగు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న పోలీసు అధికారులతో సోమవారం జేఎన్టీయూలో ప్రత్యేకంగా ఆమె సమావేశమయ్యారు. బందోబస్తు విధుల్లో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్‌ రోజు విధుల్లో ఉండే టూవీలర్‌ మొబైల్‌ పార్టీలు, స్ర్టాంగ్‌ రూంల వద్ద బందోబస్తు, జేఎన్టీయూ చుట్టూ పహారా కాస్తున్న పెట్రోలింగ్‌ పార్టీలు, ..

Kharif season : ఆశల సాగుకు సిద్ధం

Kharif season : ఆశల సాగుకు సిద్ధం

అన్నదాతల ఆశల సీజన ఖరీఫ్‌ వచ్చేసింది. ప్రతి ఏడాది జూన్‌ 1 నుంచి సీజన్‌ ప్రారంభమై సెప్టెంబరు నెలాఖరుతో ముగుస్తుంది. ఖరీ్‌ఫలో జిల్లాలోని మెట్ట భూముల్లో వర్షాధారం కింద ప్రధాన పంటగా వేరుశనగ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీ్‌ఫలో జిల్లా సరాసరి సాధారణ సాగు విస్తీర్ణం 3.46 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. ఇందులో వేరుశనగ 1.97 లక్షల హెక్టార్లు, కంది 37వేలు, పత్తి 48వేలు, ఆముదం 16వేలు, వరి 18వేల హెక్టార్లు, మిగతా విస్తీర్ణంలో జొన్న, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, ఉలవలు,పెసలు, అలసంద తదితర రకాలు అంతర పంటలు ...

AP ELECTIONS : బయటకు రావద్దు ప్లీజ్‌..!

AP ELECTIONS : బయటకు రావద్దు ప్లీజ్‌..!

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నాలుగో తేదీ ఎవరూ అనవసరంగా బయటకు రాకూడదని జిల్లా కలెక్టరు డాక్టర్‌ వినోద్‌కుమార్‌, జిల్లా ఎస్పీ గౌతమీశాలి హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో శనివారం వారు సంయుక్తంగా కౌంటింగ్‌ ఏర్పాట్లపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు జేఎనటీయూలో పూర్తి చేశామన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లు ఆరోజు ఉదయం ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి