Home » Dharmendra Pradhan
దేశంలో జరుగుతున్న పోటీ పరీక్షల నీట్, యూజీసీ-నెట్లలో(NEET UG 2024) అవకతవకలు జరిగాయన్న వివాదం ఆగేలా కనిపించడం లేదు. ఒకవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ను శనివారం ఆ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్ పరీక్షను కూడా రద్దు చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం లీకైనట్లు తేలిపోయింది. దేశవ్యాప్తంగా మంగళవారం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగ్గా..సోమవారమే ప్రశ్నపత్రాలు డార్క్వెబ్లో అందుబాటులోకి వచ్చాయి.
నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage) వ్యవహారంపై బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి(Central Education Minister) ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
నీట్ నిర్వహణలో అక్రమాలు నిజమేనని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఒప్పుకొంది. రెండుచోట్ల అవకతవకలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పేర్కొన్నారు.
'నీట్' పరీక్షల విషయంలో తలెత్తిన వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారంనాడు స్పందించారు. పరీక్షల్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
ఎన్సీఆర్టీ(NCERT)లో పేరు మార్పుపై కొందరు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మండిపడ్డారు. భారత్, ఇండియా మధ్య తేడా ఏం లేదని.. దీనిపై కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారని ఆరోపించారు.
విపక్ష ఇండియా కూటమి తమకు నిజమైన సవాలని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి కూడా దేశానికి సేవలందించాలన్నదే బీజేపీ అజెండా అని చెప్పారు. ఏ ఎన్నికలను కూడా బీజేపీ తేలిగ్గా తీసుకోదని అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బీజేపీ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది....
భారతదేశంలో ప్రధాన మంత్రి పదవి ఖాళీగా లేదని, 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్...