• Home » Devotees

Devotees

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్​లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.

Simhachalam : అప్పన్న సేవలో జస్టిస్‌ కిరణ్మయి

Simhachalam : అప్పన్న సేవలో జస్టిస్‌ కిరణ్మయి

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి గురువారం సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.

Vijayawada: కాలినడకన ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు...

Vijayawada: కాలినడకన ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు...

విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవాని దీక్ష విరమణలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో భవానీలు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గ అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది.

Devotees : హుండీలో ఫోన్‌ పడిందా.. కృష్ణార్పణమే!

Devotees : హుండీలో ఫోన్‌ పడిందా.. కృష్ణార్పణమే!

‘పొరబాటైనా, ఏమరపాటైనా రూల్‌ రూలే...దేవుడి హుండీలో సెల్‌ఫోన్‌ దేవుడిదే..మీది కాదు’ అంటుండడంతో ఓ భక్తునికి గొప్ప చిక్కొచ్చి పడింది.

Sabarimala: కాలినడకన వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక దర్శనం

Sabarimala: కాలినడకన వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక దర్శనం

అటవీ మార్గంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించనున్నారు.

వైభవంగా పల్లకీ ఉత్సవం

వైభవంగా పల్లకీ ఉత్సవం

మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు.

 సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు

సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు

శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమార స్వామి)కి విశేష అభిషేకం, అర్చనలు, హోమం నిర్వహించారు.

శ్రీశైలంలో వైభవంగా ఊయల సేవ

శ్రీశైలంలో వైభవంగా ఊయల సేవ

శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవను వైభవంగా నిర్వహించారు.

Poli Padyami: కార్తీక మాసం చివరి రోజు పోలి పాడ్యమి.. ప్రత్యేక పూజలు..

Poli Padyami: కార్తీక మాసం చివరి రోజు పోలి పాడ్యమి.. ప్రత్యేక పూజలు..

కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలి పాడ్యమి నేపథ్యంలో కృష్ణమ్మ దీపాల వెలుగుల‌ కాంతులతో కళకళలాడుతోంది. కార్తిక మాసం నెలరోజులు పుణ్య స్నానాలు చేసిన భక్తులు.. కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భక్తులు పోలిని స్వర్గానికి పంపారు. నదీ స్నానమాచరించి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి, నదిలో విడిచిపెట్టారు.

మహానందిలో భక్తుల రద్దీ

మహానందిలో భక్తుల రద్దీ

కార్తీకమాసం సంద ర్భంగా మహానంది ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి