Home » Devineni Umamaheswara Rao
మాజీ మంత్రి దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్ మృతి చెందారు. ఐదు రోజుల క్రితం చంద్రశేఖర్ అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
మైలవరం నియోజకవర్గం అన్నేరావుపేటలో ఫిబ్రవరి రెండో వారంలో తాను ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) అన్నారు.
మీడియా ముందు మాట్లాడలేని అసమర్థ చేతగాని ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) ప్రశ్నించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తాజాగా ఎంపీ కేశినేని నాని, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ముగ్గురితో పాటు ఇతర వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆరోపణలు చేశారు.
Andhrapradesh: వైసీపీ ఎమ్మెల్యే కొడాలినానిపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని ఒక బడుద్దాయి అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. గుడివాడలో ‘‘రా కదలిరా’’ బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిందన్నారు. 5 వేల కుర్చీల కన్నా ఎక్కువ ఉంటే గుడివాడ వదిలిపెట్టి పారిపోతాను అని గుట్కా, క్యాసినో, గుండాట, సన్నాసి నాని మాట్లాడుతున్నారని టీడీపీ నేత దుయ్యబట్టారు.
విజయవాడ: నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం గొల్లపూడి వన్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని శివనాథ్ (చిన్ని), పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కేశినేని నాని, కృష్ణ ప్రసాద్పై తెలుగుదేశం సినీయర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానం విశాఖ వెళ్లిపోతే ఈ కేశినేని నాని మూసుకుని కూర్చున్నారని.. ‘నేను విజయవాడను ఉడదీసా, ఇరగదీసా’ అంటారని ఎద్దేవా చేశారు.
కేశినేని నాని ( Keshineni Nani ) వ్యాఖ్యలకు టీడీపీ నేత దేవినేని ఉమా ( Devineni Uma ) కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా మాట్లాడుతూ... నష్టాల వల్లే కేశినేని నాని ట్రావెల్స్ వ్యాపారం వదులుకున్నారని చెప్పారు. న
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ( YCP MLA Vasantha Krishnaprasad ) అవినీతి చిట్టా మొత్తం కోర్టు, ప్రజల ముందు ఉంచుతానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) హెచ్చరించారు. వసంత కృష్ణప్రసాద్ తనకు పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు.
అమరావతి: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అధికారపార్టీ నేతలు రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచేశారని..