• Home » Devineni Umamaheswara Rao

Devineni Umamaheswara Rao

Devineni Uma: కమీషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని.. అనారోగ్యశ్రీగా మార్చారు

Devineni Uma: కమీషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని.. అనారోగ్యశ్రీగా మార్చారు

కమీషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.

Devineni Uma: కంచర్లపాలెం పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

Devineni Uma: కంచర్లపాలెం పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

Andhrapradesh: బాధితుల గొంతు వినిపించిన మీడియా స్వేచ్ఛపై కంచర్లపాలెం పోలీసులు దాడి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వామి భక్తి కోసం అక్రమ కేసులు పెడుతున్న కంచర్లపాలెం పోలీసుల తీరును దేశం మొత్తం చూస్తోందన్నారు. తప్పుడు కేసులు పెట్టిన కంచర్లపాలెం పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

 AP Elections 2024:కేంద్ర బలగాలకు సమాచారం లేకుండా లోకేష్‌ను ఎలా అరెస్ట్ చేస్తారు: దేవినేని ఉమ

AP Elections 2024:కేంద్ర బలగాలకు సమాచారం లేకుండా లోకేష్‌ను ఎలా అరెస్ట్ చేస్తారు: దేవినేని ఉమ

నిన్న ఎయిర్ పోర్ట్‌లో అన్యాయంగా ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్‌ను అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni UMA) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై లోకేష్‌ అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిపై లోకేష్ తన అభిప్రాయాలు చెప్పారని అన్నారు.

Devineni Uma: జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం

Devineni Uma: జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం

Andhrapradesh: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ క్యాబినేట్‌లో ఉన్న 40 మంత్రలు ఓడిపోతున్నారని.. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టమైందన్నారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ సజ్జల యత్నిస్తున్నారని మండిపడ్డారు.

AP Election 2024: అది ఫేక్ ప్రచారమే.. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేశారు: దేవినేని ఉమ

AP Election 2024: అది ఫేక్ ప్రచారమే.. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేశారు: దేవినేని ఉమ

పోలింగ్‌కు మరికొన్ని గంటలే సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్పీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీపై మరోసారి కుట్ర పన్నింది.

AP Elections: జగన్‌పై విరుచుకుపడ్డ దేవినేని ఉమా

AP Elections: జగన్‌పై విరుచుకుపడ్డ దేవినేని ఉమా

Andhrapradesh: జిల్లాలోని బుట్టాయిగూడెం మండల టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు గురువారం సమావేశమయ్యారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, పోలవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు , టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. 72 శాతం పోలవరం ప్రాజెక్టును టీడీపీ పూర్తి చేస్తే.. జగన్ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.

 AP Elections 202; వచ్చే నెలలో  కూడా పెన్షన్ ఇంటి వద్దే ఇవ్వాలి.. కూటమి నేతల డిమాండ్

AP Elections 202; వచ్చే నెలలో కూడా పెన్షన్ ఇంటి వద్దే ఇవ్వాలి.. కూటమి నేతల డిమాండ్

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్‌ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్‌‌ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.

AP Election 2024: వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు: దేవినేని ఉమ

AP Election 2024: వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు: దేవినేని ఉమ

వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. సీఎం జగన్ (CM Jagan), వైసీపీ నేతలపై ఎన్నికల సంఘానికి (Election Commission) తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు సచివాలయంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.

AP Election 2024: మైలవరంలో కీలక పరిణామం.. చేతులు కలిపిన దేవినేని ఉమ, వసంత కృష్ట ప్రసాద్

AP Election 2024: మైలవరంలో కీలక పరిణామం.. చేతులు కలిపిన దేవినేని ఉమ, వసంత కృష్ట ప్రసాద్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు-2024కు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నేతలు నామినేషన్లు సమర్పించగా మరికొందరు సన్నద్ధమవుతున్నాయి. మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ రేపు (సోమవారం) నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కార్యాలయానికి వసంత కృష్ట ప్రసాద్ వెళ్లారు.

Devineni Uma: పరాకాష్టకు చేరిన వైసీపీ సర్కార్ ఆకృత్యాలు

Devineni Uma: పరాకాష్టకు చేరిన వైసీపీ సర్కార్ ఆకృత్యాలు

వైసీపీ సర్కార్ ఆకృత్యాలు పరాకాష్టకు చేరాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Uma Maheswara Rao) మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), జనసేన అధినేత (Pawan Kalyan) పై రాళ్లదాడి పిరికిపంద చర్య అని చెప్పారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి