Home » Devineni Umamaheswara Rao
చంద్రబాబు అక్రమ అరెస్ట్కు (Chandrababu) నిరసనగా మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ జల దీక్షలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం దగ్గర ఉన్న గోదావరి- కృష్ణా కలయిక దగ్గర
అమరావతి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమండ్రి బయలుదేరారు. నేటి మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబుతో నారా లోకేష్, కుటుంబసభ్యులు ములాఖత్ కానున్నారు. గత రాత్రి ఢిల్లీ నుంచి లోకేష్ అమరావతి చేరుకున్నారు.
2019 ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) దగ్గర డబ్బులు తెచ్చుకొని ఏపీ సీఎం జగన్రెడ్డి(CM JAGAN REDDY) కృష్ణా జలాలను తాకట్టు పెట్టాడని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఆరోపణలు చేశారు.
కృష్ణా జలాల మీద ఏపీ హక్కులను కాపాడాలన్న ప్రయత్నం చేసారా?.. ఇంటర్ స్టేట్ సమావేశం ఎప్పుడైనా పెట్టావా ? జగన్మోహన్ రెడ్డి ! అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అంగళ్లు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంగళ్లు ఘటనలో తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
కోడి కత్తి డ్రామాలు ఆడి జగన్ సీఎం అయ్యారు. పట్టిసీమ కట్టినోడు జైలులో ఉంటే పైపులు పికుతాను అన్నోడు అధికారంలో ఉన్నాడు. బాబాయ్ హత్య కేసును పక్కదారి పట్టించడానికే చంద్రబాబుపై కేసులు. తెలుగుదేశం పార్టీ
అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కొడాలి నాని(Kodali Nani)కి పడుతుందని... ఎగిరెగిరి, మిడిసి మిడిసి పడమాకండి ఆరు నెలల్లో ఊడిపోయే పదువులు మీవి. అన్ని లెక్కలు తెలుస్తామని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయస్థానాలుపై తెలుగుదేశం పార్టీకి పూర్తి నమ్మకం ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో అరెస్టు చేసి రెండు వారాలుగా ఇబ్బందులు పెడుతూ సీఎం జగన్, వైసీపీ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.
శ్రీలంక అధ్యక్షుడి మాదిరిగానే సీఎం జగన్రెడ్డి(CM Jagan Reddy)ని తరిమికొట్టడం ఖాయమని మాజీమంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) తీవ్రంగా హెచ్చరించారు.