Home » Devineni Umamaheswara Rao
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ష్యూరిటీలు సమర్పించడానికి..
ఏపీ హైకోర్టు ( AP High Court ) ఉత్తర్వులు ప్రకారం ఏసీబీ కోర్టు ( ACB Court ) లో పత్రాలు సమర్పించామని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) అన్నారు.
నాలుగున్నరేళ్లలో మద్యం ద్వారా తాడేపల్లి కొంపకు రూ.లక్ష కోట్లు చేరాయి.
గొల్లపూడిలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Umamaheswara Rao) మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై (YCP) విమర్శలు గుప్పించారు.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఇంటింటికి తిరుగుతూ ‘బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ.. బాబుతో నేను’ కరపత్రాలను మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ, జనసేన నేతలు పంపిణీ చేస్తున్నారు.
విజయవాడ (గొల్లపూడి)లో దేవినేని ఉమ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతాంగ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్న దేవినేని ఉమను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆయనను బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, వైసీపీ నేతలపై దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆరోగ్యంపై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.
పిల్లల విషయంలో జగన్ రెడ్డి కంస మామ పాత్ర పోషిస్తున్నారు. 4 ఏళ్లలో ఒక గురుకుల పాఠశాలను నిర్మించారా?, పిచ్చోడు విశాఖపట్నం వెళ్తున్నారు కాబట్టి మంచోళ్లను విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థలను దెబ్బతిసే విధంగా జగన్ రెడ్డి కుట్రలకు
మీడిసిపడమాకు జగన్రెడ్డి.. త్వరలోనే ప్రజలు నిన్ను ఓటు అనే ఆయుధంతో గద్దె నుంచి దించుతారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) వ్యాఖ్యానించారు.