Home » Devineni Umamaheswara Rao
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ( Mylavaram MLA Vasantha Krishnaprasad ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా(గన్నే ప్రసాద్) ( Ganne Prasad ) కి క్షమాపణ, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) కి పరువు నష్టం దావా నోటీసులు పంపిస్తానని కొత్త భాష్యానికి తెరలేపారు.
సంఘం డెయిరీ ( Sangam Dairy ) పై కోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి ( JAGAN GOVT ) చెంపపెట్టు లాంటిదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) అన్నారు.
కృష్ణా జలాల పంపిణీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.
చంద్రబాబుపై అక్రమంగా ఆరు కేసులు పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేరుస్తున్నారు. దొంగ ఓట్లపై ఏ కలెక్టర్, తహశీల్దార్ స్పందించడం లేదు. ప్రతి నియోజక వర్గంలో 25 వేల దొంగ ఓట్లు చేర్చారు. సకల శాఖ మంత్రి సజ్జల ఒక సన్నాసోడు.
పట్టిసీమ ఒక నాయకుడి విజన్, ఆలోచన, ఆచరణ. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను గోదావరి తల్లిని పవిత్ర సంగమంలో కలిపిన ఒక మహా నాయకుడిని రాజమండ్రి జైల్లో నిర్బంధం చేశారు. విశాఖలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ మీద సదస్సు జరుగుతుంది
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టడమే టార్గెట్గా పెట్టుకున్న జగన్ సర్కార్ ఇప్పటికే అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టింది...
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ష్యూరిటీలు సమర్పించడానికి..
ఏపీ హైకోర్టు ( AP High Court ) ఉత్తర్వులు ప్రకారం ఏసీబీ కోర్టు ( ACB Court ) లో పత్రాలు సమర్పించామని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) అన్నారు.
నాలుగున్నరేళ్లలో మద్యం ద్వారా తాడేపల్లి కొంపకు రూ.లక్ష కోట్లు చేరాయి.