• Home » Damodara Rajanarasimha

Damodara Rajanarasimha

Damodara Rajanarsimha: ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఆరోగ్య కేంద్రం..

Damodara Rajanarsimha: ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఆరోగ్య కేంద్రం..

రాష్ట్రంలోని ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉండాలని, తదనుగుణంగా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Hyderabad: జూనియర్‌ డాక్టర్ల సమ్మె విరమణ..

Hyderabad: జూనియర్‌ డాక్టర్ల సమ్మె విరమణ..

జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించారు. గురువారం నుంచి యథావిఽధిగా విధులకు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జూడాలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో ప్రకటించారు. దీంతో రెండురోజులుగా జూడాలు చేస్తున్న ఆందోళనకు తెరపడింది.

Minister Damodar:నిమ్జ్‌ వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

Minister Damodar:నిమ్జ్‌ వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

నిమ్జ్ వల్ల ఈ ప్రాంతంలో 3 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని వైద్యా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) తెలిపారు. నిమ్జ్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన అని చెప్పారు.

Hyderabad: మా సమస్యలపై సర్కారు ఆటలాడుతోంది..

Hyderabad: మా సమస్యలపై సర్కారు ఆటలాడుతోంది..

రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ డాక్టర్‌ (జూడా)లతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డీఎంఈ డాక్టర్‌ వాణి జూడాలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలమయ్యాయని జూడాలు ప్రకటించారు.

TG News: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌తో.. అసంపూర్తిగా ముగిసిన జూడాల చర్చలు

TG News: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌తో.. అసంపూర్తిగా ముగిసిన జూడాల చర్చలు

మంత్రి దామోదర రాజనర్సింహతో (Damodara Raja Narasimha) జూనియర్ డాక్టర్లు నేడు(మంగళవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జూడాలు పలు డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

Hyderabad: వైద్య విద్యపై నేరుగా పర్యవేక్షణ..

Hyderabad: వైద్య విద్యపై నేరుగా పర్యవేక్షణ..

నాణ్యమైన వైద్య విద్యను అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ప్రైవేటు కాలేజీలపై హెల్త్‌ యూనివర్సిటీ పర్యవేక్షణ ఉండగా.. ఇక నుంచి సర్కారే పర్యవేక్షించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

Damodar Narasimha: నాణ్యమైన డాక్టర్లను అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Damodar Narasimha: నాణ్యమైన డాక్టర్లను అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

తెలంగాణ(Telangana)లోని ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల (Private Medical Colleges) యాజమాన్యం, డీన్‌లు, ప్రిన్సిపాల్స్‌తో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి మంత్రి వివరించారు.

Sangareddy: పాఠ్యపుస్తకాల పంపిణీలో గందరగోళం..

Sangareddy: పాఠ్యపుస్తకాల పంపిణీలో గందరగోళం..

పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీలో పలుచోట్ల గందరగోళం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లోని ‘ముందుమాట’లో మాజీ సీఎం కేసీఆర్‌, గత మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం..

Hyderabad: నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదం

Hyderabad: నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదం

నకిలీ మందుల తయారీదారులను ఉక్కుపాదంతో అణిచివేయడానికి తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇటీవలే కొత్తగా ఉద్యోగాలు సాధించిన 17 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు సోమవారం మంత్రి నియామక పత్రాలను అందజేశారు.

Andole: దామోదర చొరవ.. అందోల్‌ నర్సింగ్‌ కళాశాలకు గ్రీన్‌ సిగ్నల్‌

Andole: దామోదర చొరవ.. అందోల్‌ నర్సింగ్‌ కళాశాలకు గ్రీన్‌ సిగ్నల్‌

సంగారెడ్డి జిల్లా అందోల్‌లో బీఎస్సీ నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పాలనపరమైన అనుమతులు మంజూరు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి