• Home » Damodara Rajanarasimha

Damodara Rajanarasimha

Sangareddy: వైద్యరంగంలో జవాబుదారీతనం ఉండాలి: మంత్రి దామోదర

Sangareddy: వైద్యరంగంలో జవాబుదారీతనం ఉండాలి: మంత్రి దామోదర

వైద్యరంగంలో జవాబుదారీతనం ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా(Damodar Rajanarasimha) పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Osmania Hospital: ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వైద్యుల బదిలీలు ఆపండి

Osmania Hospital: ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వైద్యుల బదిలీలు ఆపండి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల బదిలీలను నిలిపివేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

Damodar Rajanarasimha: వర్గీకరణ చట్టరూపం దాల్చేవరకు కలిసి సాగుదాం

Damodar Rajanarasimha: వర్గీకరణ చట్టరూపం దాల్చేవరకు కలిసి సాగుదాం

ఎస్సీ వర్గీకరణ చట్ట రూపం దాల్చేవరకు కలిసికట్టుగా ముందుకు సాగాలని మంత్రి దామెదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రాలు వర్గీకరణను చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని వ్యాఖ్యానించారు.

Damodar: మాదిగ జాతి ఎవరికి వ్యతిరేకం కాదు.. దామోదర కీలక వ్యాఖ్యలు

Damodar: మాదిగ జాతి ఎవరికి వ్యతిరేకం కాదు.. దామోదర కీలక వ్యాఖ్యలు

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) తెలిపారు. తీర్పును ప్రభుత్వం భవిష్యత్తులో అమలు చేస్తుందని.. సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తుచేశారు.

Medical Department: వైద్య శాఖ బదిలీలపై విజిలెన్స్‌ విచారణ

Medical Department: వైద్య శాఖ బదిలీలపై విజిలెన్స్‌ విచారణ

వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.

Damodara Rajanarasimha: 317 జీవోతో నష్టపోయిన వారి వివరాలివ్వండి

Damodara Rajanarasimha: 317 జీవోతో నష్టపోయిన వారి వివరాలివ్వండి

జీవో 317 వల్ల అన్యాయం జరిగిన వారిని గుర్తించి, వివరాలను త్వరలోనే అందజేయాలని మంత్రివర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది.

Kukatpally: అత్యుత్తమ సాంకేతికతతో అంకుర ఆస్పత్రి సేవలు

Kukatpally: అత్యుత్తమ సాంకేతికతతో అంకుర ఆస్పత్రి సేవలు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్డ్‌ వైద్య సేవల కేంద్రంగా అంకుర ఆస్పత్రిని తీర్చిదిద్దినట్లు అంకుర హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ పున్నం తెలిపారు.

TG Govt: ఫుడ్ సేఫ్టీ వ్యవస్థపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు

TG Govt: ఫుడ్ సేఫ్టీ వ్యవస్థపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు

నిర్జీవమైన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను ప్రజా ప్రభుత్వం సమూల ప్రక్షాళన మంత్రి దామోదర రాజ నరసింహ (Minister Damodara Raja Narasimha) తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించిందని అన్నారు.

CM Revanth Reddy: సరితూగే అభ్యర్థుల్లేకే!

CM Revanth Reddy: సరితూగే అభ్యర్థుల్లేకే!

బీజేపీ అభ్యర్థులకు సరితూగే అభ్యర్థులు లేకపోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు కొన్నిచోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తన నేతృత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులు లోక్‌సభ ఎన్నికలలో శాయశక్తులా పోరాడాయని చెప్పారు.

Raja Narasimha: TGMSIDC అధికారులతో ఆ అంశాలపై మంత్రి రాజనర్సింహ సమీక్ష..

Raja Narasimha: TGMSIDC అధికారులతో ఆ అంశాలపై మంత్రి రాజనర్సింహ సమీక్ష..

సీజనల్ వ్యాధులు, పాముకాటు నివారణ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో "తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్" (TGMSIDC) అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి