Home » CSK
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన సీఎస్కే బ్యాటర్ కార్తిక్ శర్మ.. ఐపీఎల్ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత చేసిన గన్ షాట్ సెలబ్రేషన్స్ గురించి మ్యాచ్ అనంతరం కార్తిక్ వివరించాడు.
రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగగా.. యువ బ్యాటర్ కార్తీక్ శర్మ (40 బంతుల్లో ......
చెన్నై సొంతగడ్డ చెపాక్లో గుజరాత్ టైటాన్స్ అద్భుతం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్.. కేవలం 2 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన జీటీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్కు దిగనుంది.
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్.. ఓ వివాదంలో చిక్కుకుంది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎంఐ ‘కంకషన్’ దుర్వినియోగానికి పాల్పడిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై ఆ జట్టు ప్రధాన కోచ్ మహేల జయవర్థనె స్పందించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. సీఎస్కే స్టార్ పేసర్ ముకేశ్ చౌదరి తల్లి కన్నుమూశారు. అతడి తల్లి ప్రేమ్ దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. మంచి ఫామ్లో ఉన్న సీఎస్కే బ్యాటర్ ఆయుశ్ మాత్రే ఐపీఎల్కు దూరమయ్యాడు. కండరాల గాయం కారణంగా మిగతా సీజన్లో అతడు ఆడబోడని సీఎస్కే ఎక్స్ వేదికగా ప్రకటించింది.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్ తగిలింది. యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రే గాయంతో జట్టుకు దూరం కానున్నట్టు తెలుస్తోంది. శనివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచులో ఆయుశ్ గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే.
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో సీఎస్కేకు సంజు శాంసన్ కెప్టెన్ అవుతాడని వెల్లడించాడు.