Home » Crude Oil
రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్నెఫ్ట్, లోకోయిల్పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంక్షలు అమల్లోకి రావడంతో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి.
Discount On Oil: అమెరికా నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా .. భారత్ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. క్రూడ్ ఆయిల్ దిగుమతిని కొనసాగించింది. ఇప్పుడు రష్యా ప్రకటించిన డిస్కౌంట్తో తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకోనుంది.
OPEC+ Oil Supply Hike August: చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్+) శనివారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 548,000 బ్యారెళ్లకు పెంచేందుకు సమిష్టిగా అంగీకారం తెలిపాయి.
హార్ముజ్ జలసంధిని మూసేస్తామన్న ఇరాన్ హెచ్చరికలతో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఆసియా దేశాల్లో మార్కెట్ సూచీలు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అన్నంత పని చేశాడు. టారిఫ్ పెంపు, ప్రతీకార సుంకాల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెర తీశాడు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల విదేశాల మీద ఎంత ప్రభావం ఉంటుందో తెలియదు కానీ.. అమెరికన్ల మీద మాత్రం భారీగా ప్రభావం పడనుంది అంటున్నారు నిపుణులు. తాజా సుంకాల వల్ల కొన్నింటి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
మీకు భారత్ ఎన్ని దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుందో తెలుసా. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఈ అంశంపై కేంద్ర మంత్రి కీలక విషయాలను వెల్లడించారు.
పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. క్రూడాయిల్ ధర గత ఏడాది 15 శాతం తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.10 చొప్పున తగ్గించాలని ఆయిల్ మార్కింటింగ్ కంపెనీలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. చివరిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను 2022 ఏప్రిల్లో తగ్గించారు.
రష్యా నుంచి చౌక ధరకు చమురును దిగుమతి చేసుకోవడంలో భారత దేశం రికార్డు సృష్టిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురు కన్నా ఎక్కువగా మే నెలలో దిగుమతి చేసుకుంది.
ఆర్థికపరంగా (Indian Economy) 2022 భారత్కు ఎంతో ముఖ్యమైన ఏడాది. కరోనా సంక్షోభం (Corona Crisis) నుంచి కోలుకునే క్రమంలో ఈ సంవత్సరం ఎంతగానో ఉపకరించింది. కరోనా ప్రభావం, ఆంక్షలు క్రమంగా సడలిపోవడంతో పలు కీలక రంగాలు గాడినపడ్డాయి.
సరసమైన బేరం కుదిరే చోటుకు వెళ్లి కొనడమనేది భారతీయుల ప్రయోజనం కోసమేనని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్