• Home » Crime

Crime

Dhanunjay Reddy Gold Smuggling: దుబాయ్‌ నుంచి బంగారాన్ని తరలించిన ధనుంజయ్‌రెడ్డి తాలూకు మహిళ

Dhanunjay Reddy Gold Smuggling: దుబాయ్‌ నుంచి బంగారాన్ని తరలించిన ధనుంజయ్‌రెడ్డి తాలూకు మహిళ

ధనుంజయ్ రెడ్డి సంబంధిత మహిళ దుబాయ్‌ నుంచి బంగారం తరలించిన విషయాన్ని కూడా సిట్ దర్యాప్తు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మద్యం స్కాం వెనుక అసలైన సూత్రధారిని బయటకు తేయాలని టీడీపీ ఒత్తిడి తెస్తోంది.

Sand Smuggling: హైటెక్‌దందా

Sand Smuggling: హైటెక్‌దందా

తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా కొత్త మార్గాలు, హైటెక్‌పద్ధతులతో జరుగుతోంది. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల నుంచి ఎస్కార్ట్ వాహనాలు, మొబైల్ యాప్‌ల సహాయంతో ఇసుక దొంగతనం కొనసాగుతోంది.

Child Abuse Case Nellore: రా బంధువు

Child Abuse Case Nellore: రా బంధువు

నెల్లూరు జిల్లా ఆమంచర్లలో బంధువు ఏడాదిగా 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతిగా తేలడంతో బలవంతంగా అబార్షన్‌ చేయించాడు.

Murder Case: అందుకోసం మర్డర్ చేశాడు సరే.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడు..

Murder Case: అందుకోసం మర్డర్ చేశాడు సరే.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడు..

Karnataka Crime News: డిగ్రీ చదివే ఓ యువకుడు చేసిన మర్డర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎవరికీ తెలియకూడదని హత్య చేసి చివరికి ఇలా అడ్డంగా బుక్కవడం చూసి కుటుంబ సభ్యులే షాక్ అయ్యారు. అమాయకంగా కనిపించే కుర్రాడి మనసులోకి ఇంత పగ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు.

DSP Parthasarathi: ఏసీబీకి పట్టుబడ్డ డీఎస్పీ ఇంట్లో మందుగుండు

DSP Parthasarathi: ఏసీబీకి పట్టుబడ్డ డీఎస్పీ ఇంట్లో మందుగుండు

లంచం కేసులో అరెస్టైన డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో అక్రమంగా మందుగుండు వస్తువులు వెలుగుచూశాయి. 21 లైవ్‌ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.

Digital Evaluation Scam: గ్రూప్‌-1 కేసు ఏ2 ఆఫీసులో సోదాలు

Digital Evaluation Scam: గ్రూప్‌-1 కేసు ఏ2 ఆఫీసులో సోదాలు

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 నోటిఫికేషన్‌లో అక్రమాలపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కామ్‌సైన్‌ కంపెనీ ద్వారా డిజిటల్ మూల్యాంకనం జరిపి అక్రమంగా 1.14 కోట్లు తీసుకున్న ఆఫీసర్లపై విచారణ జరుగుతోంది.

Crime News:కృష్ణా జిల్లాలో దారుణం...

Crime News:కృష్ణా జిల్లాలో దారుణం...

కృష్ణ జిల్లా: కృత్తివెన్ను మండలం, మాట్లం గ్రామంలో దారుణం జరిగింది. వృద్ధులని చూడకుండా భార్యా భర్తలను.. నాగరాజు, చింతా వెంకట లక్ష్మి, వారి పిల్లలు వచ్చి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Daku Dulhan Arrest: డాకూ దుల్హన్.. వయసు 21.. 12 మందితో పెళ్లి..

Daku Dulhan Arrest: డాకూ దుల్హన్.. వయసు 21.. 12 మందితో పెళ్లి..

UP Police Arrest Fake Bride: పట్టుమని పాతికేళ్లు నిండలేదు. థ్రిల్లర్ సినిమాను తలపించేలా గ్యాంగ్ ను వెంటేసుకుని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 మందిని పెళ్లిచేసుకుంది. దేశవ్యాప్తంగా రోజుకో పేరు.. పూటకో వేషం వేస్తూ డాకూ దుల్హన్ గా మారింది. ఇంతకీ, ఆమె ఎవరు.. పోలీసులకు ఎలా పట్టుబడిదంటే..

Online Gaming Addiction: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు యువకుడి బలి

Online Gaming Addiction: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు యువకుడి బలి

శ్రీసత్యసాయి జిల్లాలో జయచంద్ర అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌ కారణంగా అప్పుల్లో కూరుకొని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. చొక్కాపై "ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దు" అంటూ లేఖ రాసి గేమింగ్‌కు వ్యతిరేకంగా సందేశం ఇచ్చాడు

Maharashtra: పెళ్లికి ముందే టార్చర్.. కాబోయే భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్..

Maharashtra: పెళ్లికి ముందే టార్చర్.. కాబోయే భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్..

Nashik Man Suicide Fiancée Harassment: పెళ్లి తర్వాత వరకట్న వేధింపుల పేరుతో భర్తను, వారి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పే భార్యల కేసులు ఈ మధ్య పెరిగిపోవడం వినే ఉంటారు. కానీ, ఓ యువతి పెళ్లి కాకముందే తన బండారం బయటపడటంతో కాబోయే భర్త, అతడి కుటుంబంపై వరకట్నం కేసు పెడతానని నిరంతరం వేధించడంతో.. మానసిక క్షోభకు గురై ఓ వ్యక్తి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి