Home » Cricketers
మహిళా జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత మిథాలీ రాజ్కు ట్రోఫీ అందించడం అద్భుతమని రవిచంద్రన్ అశ్విన్ అభినందించాడు. పురుషుల జట్టు అలాంటి పని ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. అండర్ -19 ప్రపంచ కప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఆల్రౌండర్ రాజేశ్ బానిక్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ నేడు ఆహ్మదాబాద్లో జరుగుతుంది. గెలిచిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎదురు ఫైనల్లో పోటీ చేస్తుంది.
కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో భారత ‘ఎ’ జట్టును 557 పరుగుల వద్ద నిలిపాడు. ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది.
ఎలిమినేటర్ మ్యాచ్లో రోహిత్ శర్మ మెరుపులు, బుమ్రా అద్భుత బౌలింగ్తో ముంబై గుజరాత్పై విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం బుమ్రా విలువను ముంబై ఇళ్ల ధరలతో పోల్చిన హార్దిక్ పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు.
కేరళ క్రికెట్ సంఘంపై నిరాధార ఆరోపణలు చేసిన శ్రీశాంత్పై కేసీఏ మూడు సంవత్సరాల నిషేధాన్ని విధించింది. సంజూ శాంసన్ ఎంపిక విషయంలో సంఘంపై వ్యాఖ్యలు చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
పాక్ ఉపప్రధాని ఉగ్రవాదులను దేశభక్తులుగా పొగడటాన్ని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తీవ్రంగా తప్పుబట్టారు, ఇలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదన్న ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయని అన్నారు
ధోనీ, మోహిత్ శర్మ బౌలింగ్ స్టైల్పై హాస్యంగా స్పందించాడు. బంతి టెన్నిస్ ప్లేయర్ తరహాలో గట్టిగా అరిచి బౌలింగ్ చేయడం ధోనీకి ఇష్టం ఉందని మోహిత్ వెల్లడించాడు
టాంజానియా తొలిసారి అండర్-19 వరల్డ్కప్కి అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. నైజీరియాలో జరిగిన క్వాలిఫయర్స్లో ఐదు మ్యాచ్ల్లో విజయాలు సాధించింది
IML T20 League: టీమిండియా మరోమారు మనసులు గెలుచుకుంది. ఆటలోనే కాదు.. చారిటీలోనూ తాము ముందుంటామని, మంచి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని భారత జట్టు ప్రూవ్ చేసింది.