• Home » Cricketers

Cricketers

ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి క్రికెటర్.. ఎవరీ నిఖిల్?

ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి క్రికెటర్.. ఎవరీ నిఖిల్?

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా తరఫున భారత సంతతి క్రికెటర్ నిఖిల్ చౌదరి ఎంపికయ్యాడు. అతడికి తుది జట్టులో స్థానం లభిస్తే 6 దశాబ్దాల తర్వాత ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన మొదటి ఇండియన్ ఆసీస్ క్రికెటర్ అవుతాడు.

అతడో గేమ్ ఛేంజర్.. వైభవ్ సూర్యవంశీ ఎంపికపై బీసీసీఐ తొలి స్పందనిదే..

అతడో గేమ్ ఛేంజర్.. వైభవ్ సూర్యవంశీ ఎంపికపై బీసీసీఐ తొలి స్పందనిదే..

పదిహేనేళ్లకే జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రశంసలు కురిపించాడు. గత సీజన్ నుంచే అతడు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ.. తనేంటో నిరూపించుకున్నాడన్నాడు.

నిన్న పరాగ్‌.. నేడు చాహల్‌

నిన్న పరాగ్‌.. నేడు చాహల్‌

రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ఈ-సిగరెట్‌ వ్యవహారం తాజాగా ఉండగానే.. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ కూడా...

చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్థాన్‌ ప్రతాపం

చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్థాన్‌ ప్రతాపం

జింబాబ్వే మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి పాకిస్థాన్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు పసికూన జింబాబ్వేపై ప్రతాపం చూపింది.

క్రికెటర్ల ‘టాటూ’ కహానీ!

క్రికెటర్ల ‘టాటూ’ కహానీ!

సంగీతకారులకు, క్రీడాకారులకు టాటూల పిచ్చి కాస్త ఎక్కువే. ప్రేమబంధాలు, విజయాలు... ఇలా అన్నింటినీ శరీరంపై చెరిగిపోని పచ్చబొట్టుగా మార్చుకుని, అభిమానులను ఆకట్టుకుంటారు మన క్రికెటర్లు.

టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఫస్ట్ టైమ్ ఆడనున్న ప్లేయర్స్ వీరే.!

టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఫస్ట్ టైమ్ ఆడనున్న ప్లేయర్స్ వీరే.!

ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్‌పై గెలిచే కివీస్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది భారత్. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే.?

Ashwin: అమ్మాయిలు చేసినట్టు మేం చేయలేకపోయాం: అశ్విన్

Ashwin: అమ్మాయిలు చేసినట్టు మేం చేయలేకపోయాం: అశ్విన్

మహిళా జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత మిథాలీ రాజ్‌కు ట్రోఫీ అందించడం అద్భుతమని రవిచంద్రన్ అశ్విన్ అభినందించాడు. పురుషుల జట్టు అలాంటి పని ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నాడు.

Rajesh Banik: రోడ్డు ప్రమాదంలో భారత క్రికెటర్ మృతి

Rajesh Banik: రోడ్డు ప్రమాదంలో భారత క్రికెటర్ మృతి

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. అండర్ -19 ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఆల్‌రౌండర్ రాజేశ్ బానిక్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

IPL Qualifier Match: ఫైనల్‌కు ఎవరు? ఇంటికి ఎవరు?

IPL Qualifier Match: ఫైనల్‌కు ఎవరు? ఇంటికి ఎవరు?

ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ నేడు ఆహ్మదాబాద్‌లో జరుగుతుంది. గెలిచిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎదురు ఫైనల్‌లో పోటీ చేస్తుంది.

India A vs England Lions Test: కరుణ్‌ డబుల్‌ సెంచరీ

India A vs England Lions Test: కరుణ్‌ డబుల్‌ సెంచరీ

కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో భారత ‘ఎ’ జట్టును 557 పరుగుల వద్ద నిలిపాడు. ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి