Home » Cricketers
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ వ్యవహారం తాజాగా ఉండగానే.. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా...
జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టు తొలిసారి పాకిస్థాన్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు పసికూన జింబాబ్వేపై ప్రతాపం చూపింది.
సంగీతకారులకు, క్రీడాకారులకు టాటూల పిచ్చి కాస్త ఎక్కువే. ప్రేమబంధాలు, విజయాలు... ఇలా అన్నింటినీ శరీరంపై చెరిగిపోని పచ్చబొట్టుగా మార్చుకుని, అభిమానులను ఆకట్టుకుంటారు మన క్రికెటర్లు.
ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్పై గెలిచే కివీస్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది భారత్. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే.?
మహిళా జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత మిథాలీ రాజ్కు ట్రోఫీ అందించడం అద్భుతమని రవిచంద్రన్ అశ్విన్ అభినందించాడు. పురుషుల జట్టు అలాంటి పని ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. అండర్ -19 ప్రపంచ కప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఆల్రౌండర్ రాజేశ్ బానిక్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ నేడు ఆహ్మదాబాద్లో జరుగుతుంది. గెలిచిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎదురు ఫైనల్లో పోటీ చేస్తుంది.
కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో భారత ‘ఎ’ జట్టును 557 పరుగుల వద్ద నిలిపాడు. ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది.
ఎలిమినేటర్ మ్యాచ్లో రోహిత్ శర్మ మెరుపులు, బుమ్రా అద్భుత బౌలింగ్తో ముంబై గుజరాత్పై విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం బుమ్రా విలువను ముంబై ఇళ్ల ధరలతో పోల్చిన హార్దిక్ పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు.
కేరళ క్రికెట్ సంఘంపై నిరాధార ఆరోపణలు చేసిన శ్రీశాంత్పై కేసీఏ మూడు సంవత్సరాల నిషేధాన్ని విధించింది. సంజూ శాంసన్ ఎంపిక విషయంలో సంఘంపై వ్యాఖ్యలు చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.