• Home » CPM

CPM

Hyderabad: బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలి.. వామపక్ష పార్టీల డిమాండ్‌

Hyderabad: బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలి.. వామపక్ష పార్టీల డిమాండ్‌

బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. తెలంగాణ రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం సోమవారం హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

CPM: నీట్‌ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి : సీపీఎం

CPM: నీట్‌ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి : సీపీఎం

నీట్‌ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేయాలని సీపీఎం కోరింది.

ED: సీపీఎంకు బిగుస్తున్న ఉచ్చు.. మనీలాండరింగ్ కేసులో భూమి, బ్యాంకు డిపాజిట్లు సీజ్

ED: సీపీఎంకు బిగుస్తున్న ఉచ్చు.. మనీలాండరింగ్ కేసులో భూమి, బ్యాంకు డిపాజిట్లు సీజ్

ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగుస్తున్న వేళ.. కేరళలో అధికారంలో ఉన్న సీపీఐకు భారీ షాక్ తగిలింది. కేరళలో(Kerala) సీపీఎంకు చెందిన భూమి, బ్యాంకు డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సీజ్ చేసింది.

Hyderabad: సింగరేణి దివాలాకే బొగ్గు బ్లాకుల వేలం: సీపీఎం

Hyderabad: సింగరేణి దివాలాకే బొగ్గు బ్లాకుల వేలం: సీపీఎం

రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాలా తీయించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ప్రారంభించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం విమర్శించారు.

Vijayawada: రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ఖండిస్తూ వామపక్షాల సదస్సు..

Vijayawada: రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ఖండిస్తూ వామపక్షాల సదస్సు..

పాలస్తీనా (Palestine) రఫా నగరం (Rafah city)పై ఇజ్రాయెల్ దాడులకు (Israeli attacks) నిరసనగా విజయవాడలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు సదస్సు నిర్వహించారు. ఇజ్రాయెల్ మారణకాండపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (CPM state secretary Srinivasa Rao) మండిపడ్డారు.

CM Revanth Reddy: ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం

CM Revanth Reddy: ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం

ఏ ఒక్కరి వల్లనో కాకుండా సమష్టి కృషితోనే రాష్ట్రం సిద్దించిందనే విషయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించిన వారందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు.

Ram Bhupal : వేరుశనగ విత్తనాన్ని 90 శాతం సబ్సిడీతో ఇవ్వండి

Ram Bhupal : వేరుశనగ విత్తనాన్ని 90 శాతం సబ్సిడీతో ఇవ్వండి

ఖరీఫ్‌ సాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం 90శాతం సబ్సిడీతో రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నల్లప్ప అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది తీవ్రమైన వర్షాభావం కారణంగా జిల్లాలో 29 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందని ...

AP Elections: తప్పకుండా ఈసారి దేశంలో మార్పు ఖాయం..: సీతారాం

AP Elections: తప్పకుండా ఈసారి దేశంలో మార్పు ఖాయం..: సీతారాం

Andhrapradesh: ఈ ఎన్నికలు దేశంలో చాలా కీలకంగా ఉన్నాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ఉంటుందా?.. లేదా?, వచ్చే పరిణామాలు తట్టుకుంటాయా?.. లేదా? అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం దేశంలో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అనేక దారుణాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇచ్చామన్నారు.

CPM Raghavulu: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే

CPM Raghavulu: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని సీపీఎం రాఘవులు ఫైర్ అయ్యారు. నేడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే.. ఆయన సహకారంతోనే ప్రైవేటీకరణ ప్రారంభమైందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షిస్తానంటూ జగన్ వ్యాఖ్యలు కార్మికులను, ప్రజల్ని ఎగతాళి చేయడమేనన్నారు.

AP Elections: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తెచ్చింది బీజేపీనే: సీపీఎం శ్రీనివాసరావు

AP Elections: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తెచ్చింది బీజేపీనే: సీపీఎం శ్రీనివాసరావు

Andhrapradesh: ప్రధాని మోదీ విజయవాడ వస్తున్నాడంటే ప్రజలు ఎదురు చూడాలని.. కాని విజయవాడ వాసులు మోదీ వస్తున్నారంటే నిరాశక్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మీట్‌ దిప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ ఏపీ ప్రయోజనాల కోసం ఏం మాట్లాడలేదని.. దీంతో రాష్ట్ర ప్రజలంతా మోదీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి