• Home » CPM

CPM

Jana Reddy  - KTR : కేటీఆర్ జానారెడ్డి మధ్య సరదా సంభాషణ.. ఏమన్నారో తెలుసా

Jana Reddy - KTR : కేటీఆర్ జానారెడ్డి మధ్య సరదా సంభాషణ.. ఏమన్నారో తెలుసా

Jana Reddy KTR Meeting: సీనియర్ నేత జానా రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. జానా రెడ్డి వద్దకు వచ్చిన కేటీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు.

బడ్జెట్‌ అంచనాల్లో నిజాయితీ లేదు: రాఘవులు

బడ్జెట్‌ అంచనాల్లో నిజాయితీ లేదు: రాఘవులు

బడ్జెట్‌ అంచనాల్లో నిజాయితీ లేదు’ అని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.

Democracy Party: అడవిపై పెత్తనం కోసమే ఆదివాసీలపై దమనకాండ

Democracy Party: అడవిపై పెత్తనం కోసమే ఆదివాసీలపై దమనకాండ

ఆదివాసీలకు అండగా ఉన్న నక్సల్స్‌ను నిర్మూలించేందుకు ఆపరేషన్‌ కగార్‌ వంటి దుర్మార్గపు యుద్ధాన్ని కేంద్రం సొంత ప్రజలపై చేస్తోందని దుయ్యబట్టింది.

Vijayawada: కమ్యూనిస్టుల పునరేకీకరణ ఎంతో అవసరం

Vijayawada: కమ్యూనిస్టుల పునరేకీకరణ ఎంతో అవసరం

కమ్యూనిస్టు ఉద్యమం 100 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకుని మార్క్సిస్టు ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ లైబ్రరీ..

Vijayawada : నేడు ‘మార్క్సిస్టు ఆలోచనాపరుల’ సదస్సు

Vijayawada : నేడు ‘మార్క్సిస్టు ఆలోచనాపరుల’ సదస్సు

భారత కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షికోత్సవం సందర్భంగా ‘భారత కమ్యూనిస్టు ఉద్యమ పురోగమనం ఆవశ్యకత, అవకాశాలు - అవరోధాలు’ అన్న అంశంపై ఆదివారం..

 V. Srinivasa Rao : ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలి

V. Srinivasa Rao : ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలి

విశాఖపట్నం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి-ప్రత్యామ్నాయ విధానాలు’ అనే అంశంపై విశాఖలో శనివారం నిర్వహించిన సదస్సులో...

Political Rally : నెల్లూరులో సీపీఎం రాష్ట్ర మహాసభలు

Political Rally : నెల్లూరులో సీపీఎం రాష్ట్ర మహాసభలు

నెల్లూరులో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలోని వీఆర్‌సీ క్రీడా మైదానంలో డప్పు వాయించి మహాసభల నిర్వహణకు....

అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి: సీపీఎం

అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి: సీపీఎం

పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని సీపీఎం నాయకులు రణధీర్‌, సుధాకర్‌, స్వాములు డిమాండ్‌ చేశారు.

CPM Srinivasa Rao: స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలి

CPM Srinivasa Rao: స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలి

CPM Srinivasa Rao: విద్యుత్ భారాలు ప్రజల‌పై లేకుండా‌ చూడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ‌శ్రీనివాసరావు కోరారు. డిస్కంలు అప్పులపాలు అయితే ప్రజల నుంచి వసూళ్లు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సంక్రాంతి పండుగకు ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు ఇవ్వలేదని చెప్పారు.

విభజన హామీలు నెరవేర్చాలి: సీపీఎం

విభజన హామీలు నెరవేర్చాలి: సీపీఎం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న విభజన హామీలను నెరవేర్చాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి