• Home » CPM

CPM

Congress-Left parties: కమ్యూనిస్టులతో కాంగ్రెస్ కీలక భేటీ.. సీట్లపై స్పష్టత వచ్చే ఛాన్స్

Congress-Left parties: కమ్యూనిస్టులతో కాంగ్రెస్ కీలక భేటీ.. సీట్లపై స్పష్టత వచ్చే ఛాన్స్

మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేడు (ఆదివారం) కమ్యూనిస్టులతో కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. పొత్తు, పోటీ చేసే స్థానాలపై లెఫ్ట్ నేతలతో కాంగ్రెస్ నేతలు చర్చించనున్నాయి.

TS Election: పొత్తుపై కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు డెడ్ లైన్!

TS Election: పొత్తుపై కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు డెడ్ లైన్!

పొత్తుపై కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు డెడ్ లైన్ విధించారు. మునుగోడు సీటు కచ్చితంగా తమకే కేటాయించాలని సీపీఐ పట్టుబడుతోంది. కొత్తగూడెం, వైరా, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్ల ఇవ్వాలని

Chada Venkata Reddy : కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతున్నాం

Chada Venkata Reddy : కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతున్నాం

ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఏజెండాను అమలు చేస్తాయని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) అన్నారు.

AP News: అనంత మున్సిపల్ ఆఫీస్ వద్ద రసాభాస

AP News: అనంత మున్సిపల్ ఆఫీస్ వద్ద రసాభాస

నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద రసాభాస చోటు చేసుకుంది.

CPI Narayana: కాంగ్రెస్‌తో పొత్తుపై అవగాహన కుదిరింది

CPI Narayana: కాంగ్రెస్‌తో పొత్తుపై అవగాహన కుదిరింది

కాంగ్రెస్‌(Congress)తో పొత్తుపై అవగాహన కుదిరిందని సీపీఐ సీనియర్ నేత నారాయణ(CPI Narayana) వ్యాఖ్యానించారు.

Congress: కాంగ్రెస్‌తోనే కమ్యూనిస్టులు.. వారు ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారంటే..?

Congress: కాంగ్రెస్‌తోనే కమ్యూనిస్టులు.. వారు ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారంటే..?

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress)తోనే కమ్యూనిస్టులు(CPI, CPM) నడిచేందుకు సిద్ధమయ్యారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రపార్టీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Sitaram Yechury: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన సీతారాం ఏచూరి

Sitaram Yechury: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన సీతారాం ఏచూరి

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌ను సీపీఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) ఖండించారు.

CPM Srinivasa Rao: ఏపీని మోదీ, జగన్ సర్వనాశనం చేస్తున్నారు

CPM Srinivasa Rao: ఏపీని మోదీ, జగన్ సర్వనాశనం చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు(CPM Srinivasa Rao) ఆరోపించారు.

Sitaram Yechury: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మాలనేది బీజేపీ విధానమంటూ సీతారాం ఏచూరి విమర్శలు

Sitaram Yechury: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మాలనేది బీజేపీ విధానమంటూ సీతారాం ఏచూరి విమర్శలు

కేంద్రంలోని బీజేపీ సర్కారుపై (BJP GOVT) సీపీఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) విమర్శలు గుప్పించారు.

AP NEWS: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది: లోకనాధం

AP NEWS: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది: లోకనాధం

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాథం అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి