Home » CPI Narayana
అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం, పేదల ఊటీగా పిలవబడే హార్స్లీహిల్స్లోని ఏపీ టూరిజం యూనిట్ను పతంజలి అధినేత రాందేవ్ బాబాకు ధారాదత్తం చేయాలనుకోవడం పొరపాటు నిర్ణయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినా అవినీతి మాత్రం మారలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆదివారం జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు.
కమ్యూనిస్టు ఉద్యమ పంథాను మార్చాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్లను జైల్లో పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే అంటున్నారని, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా..
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మానికే వ్యతిరేకమని చెప్పారు. పవన్ కల్యాణ్ విరుద్ధంగా చేసిన పనులపై ప్రశ్నిస్తూ, ఆయననే మొదట జైల్లో పెట్టాల్సిన వ్యక్తిగా పేర్కొన్నారు.
నక్సలైట్లకు కేంద్రం మధ్య జరుగుతున్న తుపాకుల పోరు ఆగాలని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ను ఇరువైపులా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఒక్క నక్సలైట్ పేరుతో పదిమంది గిరిజనులను చంపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఎంతమంది నక్సలైట్లను చంపినా ఉద్యమం ఆగదన్నారు.
CPI Narayana: బీజేపీపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులను బీజేపీ హరిస్తుందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో వక్ఫ్ బోర్డు చట్టం తీసుకుని వచ్చారని నారాయణ చెప్పారు.
ప్రపంచ సుందరి పోటీల పేరిట మంత్రులు అవాంఛిత ప్రవర్తనలో ఉన్నారంటూ సీపీఐ నేత నారాయణ తీవ్రంగా విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను డిఫ్యాక్టో ప్రధాని, మోదీని డమ్మీగా అభివర్ణిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎద్దేవా చేశారు.