• Home » Covid

Covid

Covid: ‘కరోనా’తో ఒకరి మృతి.. మరో 40 మందికి పాజిటివ్..

Covid: ‘కరోనా’తో ఒకరి మృతి.. మరో 40 మందికి పాజిటివ్..

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో 40 కేసులు నమోదుకాగా, తిరువళ్లూర్‌ జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో 2020 మార్చి నుంచి కరోనా వ్యాప్తి ప్రారంభం కాగా, దాన్ని నియంత్రించేలా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.

Covid: ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో 8మందికి కరోనా చికిత్స

Covid: ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో 8మందికి కరోనా చికిత్స

ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిలోని కరోనా వార్డులో 8మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Covid: రాష్ట్రంలో భారీగా పెరిగిన ‘కరోనా’.. 24 గంటల్లో ఎంతమంది ఆస్పత్రి పాలయ్యారంటే..

Covid: రాష్ట్రంలో భారీగా పెరిగిన ‘కరోనా’.. 24 గంటల్లో ఎంతమంది ఆస్పత్రి పాలయ్యారంటే..

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 173 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 27 మంది డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు మృతి చెందారు. 702 మంది చికిత్సలు పొందుతున్నారు.

First JN.1 Case: ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదు

First JN.1 Case: ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 797 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు భారత్‌లో 4,097 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి.

Covid: రాష్ట్రంలో.. 38 మందికి కరోనా పాజిటివ్

Covid: రాష్ట్రంలో.. 38 మందికి కరోనా పాజిటివ్

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 344 మందికి పరీక్షలు నిర్వహించగా 38 మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. చెన్నై జిల్లాలో 14 మంది, చెంగల్పట్టులో ఆరుగురు, కాంచీపురం, రాణిపేటల్లో తలా ముగ్గురు, నీలగిరి, తిరువణ్ణామలై, విల్లుపురం

Covid 19: హై అలర్ట్.. పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. యాక్టివ్ కేసులెన్నంటే?

Covid 19: హై అలర్ట్.. పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. యాక్టివ్ కేసులెన్నంటే?

దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా(Corona Active Cases) క్రియాశీలకేసుల సంఖ్య పెరిగింది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 కేసుల సంఖ్య పెరగడానికి కారణమని వైద్యులు చెబుతున్నారు.

Covid: ఆ తర్వాతే నిర్ధారణ.. కరోనాను గుర్తించడంలో ఆలస్యం

Covid: ఆ తర్వాతే నిర్ధారణ.. కరోనాను గుర్తించడంలో ఆలస్యం

కోమార్బిటిస్(ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు) కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వీరికి కొవిడ్‌ వస్తే తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.

JN1 variant: రాష్ట్రంలో నాలుగు జేఎన్‌1 వేరియంట్‌ కేసులు

JN1 variant: రాష్ట్రంలో నాలుగు జేఎన్‌1 వేరియంట్‌ కేసులు

రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులకు కరోనా వైరస్‌(Corona virus) కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 సోకినట్టు కేంద్ర వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

Corona Virus: తెలంగాణలో  కొత్తగా 10 కరోనా కేసులు నమోదు

Corona Virus: తెలంగాణలో కొత్తగా 10 కరోనా కేసులు నమోదు

తెలంగాణ వ్యాప్తంగా కరోనా ( Corona ) మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Covid-19: 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

Covid-19: 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి