• Home » Corona Virus

Corona Virus

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వల్లే గుండెపోటు కేసులు పెరిగాయా..? తాజా రీసెర్చ్ ఏం చెప్తోందంటే..?

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వల్లే గుండెపోటు కేసులు పెరిగాయా..? తాజా రీసెర్చ్ ఏం చెప్తోందంటే..?

మన భారతదేశంలో గత మూడేళ్లలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా.. కరోనా వైరస్ మన దేశంపై దాడి చేసినప్పటి నుంచి గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి....

Pirola Variant: వార్నింగ్ బెల్స్ మోగిస్తున్న కరోనా కొత్త వేరియెంట్.. ఇతర వాటికంటే ఇది చాలా డేంజర్

Pirola Variant: వార్నింగ్ బెల్స్ మోగిస్తున్న కరోనా కొత్త వేరియెంట్.. ఇతర వాటికంటే ఇది చాలా డేంజర్

కొన్నాళ్ల క్రితం కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రపంచాన్ని ఎలా హడలెత్తించిందో అందరికీ తెలుసు. 2020-21 మధ్యకాలంలో ఇది ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. యావత్ ప్రజానీకానికి...

Corona Virus: మళ్లీ కోరలు చాచిన కరోనా.. హడలెత్తిస్తున్న కొత్త వేరియంట్.. ప్రతి ఏడింటిలో ఒకటి

Corona Virus: మళ్లీ కోరలు చాచిన కరోనా.. హడలెత్తిస్తున్న కొత్త వేరియంట్.. ప్రతి ఏడింటిలో ఒకటి

ఆమధ్య కరోనావైరస్ యావత్ ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో అందరూ ప్రత్యక్షంగా చూశారు. చైనాలో పుట్టిన ఈ వైరస్.. అక్కడి నుంచి మెల్లగా సరిహద్దులను దాటుకుంటూ, మారణహోమం సృష్టించింది. దీని దెబ్బకు కొంతకాలం పాటు ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది.

BMC COVID scam: ఏకంగా రూ.12 వేల కోట్ల కరోనా స్కాం..  రంగంలోకి ఈడీ

BMC COVID scam: ఏకంగా రూ.12 వేల కోట్ల కరోనా స్కాం.. రంగంలోకి ఈడీ

కరోనా (Corona) విపత్తు సమయంలో వైద్య సదుపాయాలు, మెడిసిన్స్, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. అయితే ఈ విపత్కర సమయంలో ముంబై మహానగర పాలక సంస్థ బీఎంసీలో (Brihanmumbai Municipal Corporation) భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా రూ.12 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈడీ (ED) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహిస్తోంది.

Corona Cases: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు

Corona Cases: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. ఏలూరు జిల్లాలో 39, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి.

మహబూబాబాద్ జిల్లాలో కరోనా కలకలం...

మహబూబాబాద్ జిల్లాలో కరోనా కలకలం...

మహబూబాబాద్: జిల్లాలో కరోణ కలకలం (Corona Kalakalam) రేపుతోంది. గార్ల మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 14 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటీవ్‌గా నిర్ణారణ అయింది.

AP News: కోవిడ్ కేసులు.. ఏపీ వైద్యశాఖ అప్రమత్తం

AP News: కోవిడ్ కేసులు.. ఏపీ వైద్యశాఖ అప్రమత్తం

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ (AP) వైద్యశాఖ అప్రమత్తమైంది.

Corona positive: మానుకోటలో కరోనా కలకలం.. 15మంది విద్యార్థులకు పాజిటివ్‌

Corona positive: మానుకోటలో కరోనా కలకలం.. 15మంది విద్యార్థులకు పాజిటివ్‌

మహబూబాబాద్‌ జిల్లా (Mahbubabad District) కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

'XPB' virus: రాష్ట్రంలో ‘ఎక్స్‌పీబీ’ వైరస్‌ వ్యాప్తి

'XPB' virus: రాష్ట్రంలో ‘ఎక్స్‌పీబీ’ వైరస్‌ వ్యాప్తి

రాష్ట్రంలో నిర్ధారణ అయిన కరోనా నమూనాల్లో 83.6 శాతం ఎక్స్‌పీబీ రకం వైరస్‌('XPB' virus) లక్షణాలని ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా

HarishRao: కరోనా పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు సమీక్ష.. వాటి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు

HarishRao: కరోనా పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు సమీక్ష.. వాటి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా (Corona) పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) సమీక్ష నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి