• Home » Congress Vs BJP

Congress Vs BJP

CM Siddaramaiah: అప్పుడు బీజేపీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిందా.. సీఎం సిద్ధరామయ్య ఫైర్

CM Siddaramaiah: అప్పుడు బీజేపీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిందా.. సీఎం సిద్ధరామయ్య ఫైర్

బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్లపై (Rameshwaram Cafe Bomb Blast) బీజేపీ (BJP) చేసిన విమర్శలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తిప్పికొట్టారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ ఘటనపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో కూడా బాంబు పేలుళ్లు (Bomb Blasts) జరిగాయని, అప్పుడు వాళ్లు కూడా బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా? అని సీఎం ప్రశ్నించారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

అయోధ్య రామ్ లల్లా(Ayodhya Ram Mandir) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంపై కర్ణాటకకు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాద్ సోమవారం బెంగళూరులో మాట్లాడుతూ.. రాజకీయ ఉద్దేశంతోనే బీజేపీ రామ మందిరాన్ని నిర్మించిందని ఆరోపించారు.

UPA: యూపీఏ హయాంలో ఆమె సూపర్ ప్రైమ్ మినిస్టర్‌గా వ్యవహరించారు.. నిర్మలా ఎద్దేవా

UPA: యూపీఏ హయాంలో ఆమె సూపర్ ప్రైమ్ మినిస్టర్‌గా వ్యవహరించారు.. నిర్మలా ఎద్దేవా

యూపీఏ హయాంలో జవాబుదారీతనం లేదని, ప్రజల సమస్యలు పట్టించుకున్న నేతా ఉండేవారు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆక్షేపించారు. లోక్‌సభలో ఆమె కాంగ్రెస్(Congress) పార్టీపై విరుచుకుపడ్డారు.

Congress: బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బ్లాక్ పేపర్..!అసలేంటిది

Congress: బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బ్లాక్ పేపర్..!అసలేంటిది

కాంగ్రెస్(Congress) పాలనలో దేశ ఆర్థిక పరిస్థితిని, ప్రస్తుత ఎన్డీఏ సర్కార్‌తో పోల్చుతూ బీజేపీ(BJP) శ్వేత పత్రం(White Paper) విడుదల చేయడానికి సిద్ధమయింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే క్రోడీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Donate for Desh: కాంగ్రెస్ విరాళాలు ఎందుకు సేకరిస్తోంది? నేతలేమంటున్నారు?

Donate for Desh: కాంగ్రెస్ విరాళాలు ఎందుకు సేకరిస్తోంది? నేతలేమంటున్నారు?

దేశవ్యాప్తంగా క్రౌడ్‌ ఫండింగ్‌(Crowdfunding Drive) కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjuna Kharge) సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Jharkhand IT Raids: ఆ నోట్ల గుట్టలకు కాంగ్రెస్‌తో సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

Jharkhand IT Raids: ఆ నోట్ల గుట్టలకు కాంగ్రెస్‌తో సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

ఇటీవల ఆదాయపు పన్ను శాఖ జార్ఖండ్‌లో రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంగణాల్లో నిర్వహించిన దాడుల్లో నోట్ల గుట్టలు దొరికిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై ఒకటే విమర్శల మోత..

CM Siddaramaiah: బీజేపీని కూడా టార్గెట్ చేస్తే.. అసలు అవినీతి బయటపడుతుంది

CM Siddaramaiah: బీజేపీని కూడా టార్గెట్ చేస్తే.. అసలు అవినీతి బయటపడుతుంది

కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం కాంగ్రెస్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుండటాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పు పట్టారు. కేంద్రం కావాలనే కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని, బీజేపీని కాదని ఆయన మండిపడ్డారు.

MP Dhiraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఎవరు? 200 కోట్ల స్కామ్‌తో ఆయనకు లింకేంటి?

MP Dhiraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఎవరు? 200 కోట్ల స్కామ్‌తో ఆయనకు లింకేంటి?

ఇటీవల ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడులు నిర్వహించగా.. కళ్లుచెదిరే నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇప్పటిదాకా రూ.290 కోట్లకు పైగా డబ్బు పట్టుబడిందని..

Mamata Banerjee: ఆ నిర్ణయమే కాంగ్రెస్ కొంపముంచింది.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Mamata Banerjee: ఆ నిర్ణయమే కాంగ్రెస్ కొంపముంచింది.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

హిందీ గడ్డపై మూడు రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో..

PM Modi: ఎన్నికల్లో ఓడిపోయామన్న కోపం పార్లమెంట్‌లో చూపించవద్దు.. ప్రతిపక్షాలకు మోదీ వినతి

PM Modi: ఎన్నికల్లో ఓడిపోయామన్న కోపం పార్లమెంట్‌లో చూపించవద్దు.. ప్రతిపక్షాలకు మోదీ వినతి

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కోపంతో ఉన్న కాంగ్రెస్(Congress) తన కోపాన్ని పార్లమెంట్ సమావేశాల్లో చూపించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కోరారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి