Home » CM Siddaramaiah
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)కి వచ్చే ఏప్రిల్ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్ బస్సులను సమకూర్చనున్నట్టు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ప్రకటించారు.
రాష్ట్రంలో అమలులో ఉన్న హిజాబ్పై నిషేధాన్ని తొలగిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తెలిపారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)తో పాటు మంత్రులు కృష్ణభైరేగౌడ, జమీర్ అహ్మద్ఖాన్ ఖరీదైన జెట్ విమాన ప్రయాణానికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.
కొవిడ్ పట్ట నిర్లక్ష్యం వద్దు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, అప్రమత్తంగా ఉందాం అని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వైద్యాధికారులకు సూచించారు.
రాష్ట్రంలో తీవ్రమైన కరువు నెలకొందని, వెంటనే సాయం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా(Amit Shah)ను ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) విన్నవించారు.
రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరిస్తానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య
‘రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారు. మీకు అధికారం కట్టబెట్టలేదనేనా? కరువు కోరల్లో చిక్కుకుని అలమటిస్తున్న రాష్ట్రానికి ఒక్కపైసా విదిల్చని
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న నిరాశ నిస్పృహల్లో బీజేపీ నేతలు ఉన్నారని, ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ సహా
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు గ్యారెంటీ పథకాలను అత్యంత విజయవంతంగా అమలు చేస్తోందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)
‘ముఖ్యమంత్రిగా బిజీగా గడుపుతున్నందున నా నియోజకవర్గ ప్రజల కోసం నా కొడుకు పనిచేస్తున్నారు’ అని సీఎం సిద్దరామయ్య