• Home » CM Ramesh

CM Ramesh

CM Ramesh: శ్రీవారి దయతో ఏపీలో రాక్షస రాజ్యం పోయి.. రానున్న రామ రాజ్యం..

CM Ramesh: శ్రీవారి దయతో ఏపీలో రాక్షస రాజ్యం పోయి.. రానున్న రామ రాజ్యం..

తిరుమల శ్రీవారి దయ వల్ల ఏపీలో రాక్షస రాజ్యం పోయి రామ రాజ్యం రానున్నదని అనకాపల్లి టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ పేర్కొన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోయి.. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఏపీలో భారీగా పోలింగ్ జరిగిందన్నారు. చాలా కాలం తరువాత పోలీసులు వారు సక్రమంగా విధులు వారు నిర్వర్తించారన్నారు.

 AP Elections 2024: వారిని నా జీవితంలో మర్చిపోలేను.. సీఎం రమేష్ భావోద్వేగ ప్రకటన

AP Elections 2024: వారిని నా జీవితంలో మర్చిపోలేను.. సీఎం రమేష్ భావోద్వేగ ప్రకటన

ఎన్డీయే కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) భావోద్వేగ ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి ప్రజలు తనపట్ల చూపించిన ప్రేమాభిమానాలను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.

Lok Sabha Polls 2024: అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు ఎవరంటే.

Lok Sabha Polls 2024: అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు ఎవరంటే.

అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 15మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో ప్రధానపార్టీలకు చెందిన అభ్యర్థులు నలుగురు కాగా.. మిగతా అభ్యర్థులంతా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

CM Ramesh: సీఎం రమేష్‌పై మంత్రి ముత్యాలనాయుడు సంచలన కామెంట్స్..

CM Ramesh: సీఎం రమేష్‌పై మంత్రి ముత్యాలనాయుడు సంచలన కామెంట్స్..

బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై మంత్రి బూడి ముత్యాల నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. నేడు ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్నికల సంఘం నుంచి ఒత్తిళ్లు తెచ్చి తనపై అక్రమంగా కేసులు బనాయించాలని చూస్తున్నారన్నారు. నేర చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి సీఎం రమేష్ అని ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి పోలీస్ యంత్రాంగం కూడా సీఎం రమేష్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.

CM Ramesh: వైసీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదు..

CM Ramesh: వైసీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదు..

అనకాపల్లి జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, వైసీపీ దౌర్జన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని, పోలీసులు కళ్ళముందే ముత్యాల నాయుడు, వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని, జరిగిన సంఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేసిన స్పందించలేదని కూటమి అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు.

CM Ramesh: ఎవర్నీ వదలను.. దాడి తర్వాత సీఎం రమేష్ మాస్ వార్నింగ్!

CM Ramesh: ఎవర్నీ వదలను.. దాడి తర్వాత సీఎం రమేష్ మాస్ వార్నింగ్!

అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై (CM Ramesh) వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో రమేష్‌కు స్వల్పగాయాలవ్వగా.. చొక్కా చిరిగిపోయింది. మరోవైపు.. ఆయన కారుతో పాటు కాన్వాయ్‌లోని మూడు కార్లపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం..

CM Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం.. సీఎం రమేష్ అరెస్ట్.. హై టెన్షన్!!

CM Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం.. సీఎం రమేష్ అరెస్ట్.. హై టెన్షన్!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా వైసీపీ అరాచకాలు, ఆగడాలు ఆగట్లేదు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు రెచ్చిపోయిన ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. సొంత బావమరిది అని కూడా చూడకుండా అధికారంను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు.

Lok Sabha Polls: కడపలో వైఎస్ షర్మిల గెలుస్తారా?.. సీఎం రమేశ్ సమాధానం ఇదే

Lok Sabha Polls: కడపలో వైఎస్ షర్మిల గెలుస్తారా?.. సీఎం రమేశ్ సమాధానం ఇదే

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఏబీఎన్ బిగ్ డిబేట్’లో బీజేపీ నేత, అనకాపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి వైఎస్ వివేకా హత్య ఈ ఎఫెక్ట్‌తో కడపలో వైఎస్ షర్మిల గెలుస్తుందా అని ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘వైఎస్ షర్మిల గెలుస్తారో లేదో తెలియదు. కానీ షర్మిల, సునీత చెప్పేదానివల్ల జగన్ మోహన్ రెడ్డికి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది’’ అని అన్నారు.

ABN Big Debate: చంద్రబాబు బినామీ అంట కదా..?

ABN Big Debate: చంద్రబాబు బినామీ అంట కదా..?

చిత్తూరులో ఎక్కడో సారా వ్యాపారం చేసుకునే వాడివి కదా..? చంద్రబాబు బినామీవి కదా అని ఆర్కే ప్రశ్నించారు. చంద్రబాబు గురించి అందరికీ తెలుసు.. ఎవరికైనా మేలు చేయాలంటే వెయ్యి సార్లు ఆలోచించేవారు. ఆ ఆరోపణలు తప్పు అని వివరించారు.

ABN Big Debate: అసెంబ్లీకి స్థానికుడు.. లోక్ సభకు పరిచయాలు, పలుకుబడి ఉంటే సరిపోతుంది

ABN Big Debate: అసెంబ్లీకి స్థానికుడు.. లోక్ సభకు పరిచయాలు, పలుకుబడి ఉంటే సరిపోతుంది

ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పలు అంశాలను పంచుకున్నారు. అనకాపల్లిలో పోటీకి గల కారణం, అక్కడ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చావు కదా ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ప్రశ్నిస్తే ఇవ్వలేదని సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. తన కంపెనీని పదేళ్ల క్రితమే వదిలేశానని.. షేర్లు మాత్రమే ఉన్నాయని అంగీకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి