• Home » CM Jagan

CM Jagan

CHANDRA BABU : ఫ్యానకు ఉరి వేయండి!

CHANDRA BABU : ఫ్యానకు ఉరి వేయండి!

‘హలో అనంతపూర్‌... బైబై వైసీపీ. హలో ఏపీ.. బై బై జగన.. ఇదే మనందరి నినాదం కావాలి. ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో ఫ్యానకు ఉరివేయండి. జగన పార్టీని తరిమేయండి..’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం అర్బన నియోజకవర్గం కేంద్రంలోని సప్తగిరి సర్కిల్‌లో ఆదివారం రాత్రి ప్రజాగళం బహిరంగ సభకు చంద్రబాబు హాజరై ప్రసంగించారు. తెలుగు తమ్ముళ్లు కసి, జనసేన ఆవేశం, బీజేపీ అభిమానం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజాగళం ...

AP Election 2024: సజ్జల అబద్ధాలు చెప్పడం మాని.. ఆ పని చేయాలి.. జీవీఎల్ ఫైర్

AP Election 2024: సజ్జల అబద్ధాలు చెప్పడం మాని.. ఆ పని చేయాలి.. జీవీఎల్ ఫైర్

కేంద్రం పథకాలకు సొంత స్టిక్కర్లు వేసుకున్న చరిత్ర వైసీపీదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) ఆరోపించారు. మోదీ పథకాలకు మీ జగన్ పేర్లు పెట్టుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు చెబితే సజ్జల రామకృష్ణారెడ్డికు (Sajjala Ramakrishna Reddy) అంత ఉలుకెందుకని ప్రశ్నించారు.

AP Elections 2024:ఓటమి భయంతో దాడులు చేస్తున్నారు.. వైసీపీపై పవన్ ఫైర్

AP Elections 2024:ఓటమి భయంతో దాడులు చేస్తున్నారు.. వైసీపీపై పవన్ ఫైర్

మూడు కబ్జాలు, ఆరు సెటిల్‌మెంట్లుగా వైసీపీ (YSRCP) పాలన ఉందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. తునిలో ఆదివారం ‘‘వారాహి విజయభేరి’’ సభ వేదికగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తునిపై హామీల వర్షం కురిపించారు.

AP Election 2024: వారి ఓవరాక్షన్ ఎక్కువగా ఉంది.. తగ్గించుకోవాలి.. మాజీ సీఎం వార్నింగ్

AP Election 2024: వారి ఓవరాక్షన్ ఎక్కువగా ఉంది.. తగ్గించుకోవాలి.. మాజీ సీఎం వార్నింగ్

తంబళ్లపల్లెలో పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువగా ఉందని, ఓవరాక్షన్ తగ్గించుకోకుంటే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఐ కూటమి అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. అంగళ్లులో కిరణ్ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Elections 2024:జగన్ నీ టైమ్ అయిపోయింది ..  ఆ రెండు సింహాల మధ్య నలిగిపోతావ్.. నారా లోకేష్ మాస్ వార్నింగ్

AP Elections 2024:జగన్ నీ టైమ్ అయిపోయింది .. ఆ రెండు సింహాల మధ్య నలిగిపోతావ్.. నారా లోకేష్ మాస్ వార్నింగ్

సీఎం జగన్ (CM Jagan) నీ టైమ్ అయిపోయిందని.. ఈనెల 13న రెండు సింహాలు( చంద్రబాబు, పవన్ కళ్యాణ్) మధ్య నలిగిపోవడం ఖాయమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. సింహాం సింగిల్‌గా వస్తుందని జగన్ మాటిమాటికీ అంటున్నారని.. కానీ ఆ రెండు సింహాల మధ్య నలిగి పోతాడని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

AP Election 2024: జగన్ పులి కాదు..పిల్లి.. షర్మిల సెటైర్లు

AP Election 2024: జగన్ పులి కాదు..పిల్లి.. షర్మిల సెటైర్లు

సీఎం జగన్ (CM Jagan) పులిలా గర్జించాడని.. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారని.. కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద చివరికి పిల్లిలా మారారని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల (YS Sharmila) సెటైర్లు గుప్పించారు. పదేళ్లలో పది పరిశ్రమలైనా ఏపీకి వచ్చాయా? అని ప్రశ్నించారు. ఏపీకి పదేళ్ల కిందట ప్రత్యేక హోదా రావాలని.. కానీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

AP Elections 2024:ఆ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో చూపించని జగన్.. టీడీపీ నేత సూటి ప్రశ్న

AP Elections 2024:ఆ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో చూపించని జగన్.. టీడీపీ నేత సూటి ప్రశ్న

హైదరాబాద్‌లో ఉన్న లోటస్ పాండ్, బెంగుళూరులో ఉన్న ప్యాలెస్, మాల్‌ను ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం జగన్ రెడ్డి ( CM Jagan) ఎందుకు చూపించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...స్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి లక్షలాది కోట్లా ఆస్తులా.. ? అవి ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.

 AP Elections 2024: సీఎం సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ విఫలం: రాజ్‌నాథ్ సింగ్

AP Elections 2024: సీఎం సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ విఫలం: రాజ్‌నాథ్ సింగ్

సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మండిపడ్డారు. ఏపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందని అన్నారు. ఏపీ ప్రగతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీవీ నరసింహరావుకి సైతం భారతరత్న ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు.

AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!

AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!

ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్‌పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Elections 2024: కేసీఆర్, వైఎస్ జగన్ ఇద్దరూ మార్చేశారు.. ఆ నమ్మకమే గెలిపిస్తుందా..!?

Elections 2024: కేసీఆర్, వైఎస్ జగన్ ఇద్దరూ మార్చేశారు.. ఆ నమ్మకమే గెలిపిస్తుందా..!?

వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్లు కొందరైతే.. విశ్వసించని వారు మరికొందరు.. అయితే ఎన్నికల వేళ మాత్రం రాజకీయ నాయకులు ఎక్కువుగా నమ్మేది వాస్తు శాస్త్రమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టగా.. ఏపీ సీఎం జగన్ సైతం తాడేపల్లిలోని తన నివాసంలో వాస్తు మార్పులు చేయించినట్లు తెలుస్తోంది. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండకపోవడానికి కారణం వాస్తు సమస్యేనంటూ కొందరు పండితులు చెప్పడంతో ఈ ఇద్దరు వాస్తులో మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి